Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం, ఎంతో తెలుసా?

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (14:43 IST)
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. కరోనా తరువాత గత వారం క్రితం ఒకసారి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం రాగా మరోసారి హుండీ ఆదాయం అదేస్థాయిలో పెరిగింది. భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండడంతో హుండీ ఆదాయం పెరుగుతున్నట్లు టిటిడి భావిస్తోంది. 
 
లాక్ డౌన్ అనంతరం మరోసారి 3 కోట్ల రూపాయలు దాటింది శ్రీవారి హుండీ ఆదాయం. పరకామణి రెక్కింపులో మూడురోజుల క్రితం రికార్డు స్థాయిలో శ్రీవారికి 3 కోట్ల 14 లక్షల రూపాయలు హుండీ ఆదాయం సమర్పించారు భక్తులు. అదే రికార్డ్ అని టిటిడి భావించింది.
 
కానీ నిన్న పరకామణి లెక్కింపులో 3 కోట్ల 24 లక్షల రూపాయలు చేరుకుంది హుండీ ఆదాయం. భారీగా హుండీ ఆదాయం రావడంతో టిటిడి సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. కరోనా కన్నా ముందుగా ఏవిధంగా అయితే తిరుమలలో హుండీ ఆదాయం వస్తూ ఉండేదో అదే విధంగా ప్రస్తుతం కూడా వస్తోందని టిటిడి అధికారులు భావిస్తున్నారు. క్రమేపీ మరింతగా హుండీ ఆదాయం పెరిగే అవకాశం ఉందని టిటిడి అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు: పవన్ కల్యాణ్ (video)

భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరు టెక్కీ!

అన్నీ చూడండి

లేటెస్ట్

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు- పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోండి..

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు : అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు...

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

తర్వాతి కథనం
Show comments