Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం, ఎంతో తెలుసా?

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (14:43 IST)
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. కరోనా తరువాత గత వారం క్రితం ఒకసారి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం రాగా మరోసారి హుండీ ఆదాయం అదేస్థాయిలో పెరిగింది. భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండడంతో హుండీ ఆదాయం పెరుగుతున్నట్లు టిటిడి భావిస్తోంది. 
 
లాక్ డౌన్ అనంతరం మరోసారి 3 కోట్ల రూపాయలు దాటింది శ్రీవారి హుండీ ఆదాయం. పరకామణి రెక్కింపులో మూడురోజుల క్రితం రికార్డు స్థాయిలో శ్రీవారికి 3 కోట్ల 14 లక్షల రూపాయలు హుండీ ఆదాయం సమర్పించారు భక్తులు. అదే రికార్డ్ అని టిటిడి భావించింది.
 
కానీ నిన్న పరకామణి లెక్కింపులో 3 కోట్ల 24 లక్షల రూపాయలు చేరుకుంది హుండీ ఆదాయం. భారీగా హుండీ ఆదాయం రావడంతో టిటిడి సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. కరోనా కన్నా ముందుగా ఏవిధంగా అయితే తిరుమలలో హుండీ ఆదాయం వస్తూ ఉండేదో అదే విధంగా ప్రస్తుతం కూడా వస్తోందని టిటిడి అధికారులు భావిస్తున్నారు. క్రమేపీ మరింతగా హుండీ ఆదాయం పెరిగే అవకాశం ఉందని టిటిడి అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

TVK Vijay: విజయ్ రాజకీయ భవిష్యత్తు ఏమౌతుందో?

Vijay: టీవీకే విజయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? షారూఖ్ ఖాన్ తర్వాత ఆయనే?

కరూర్ తొక్కిసలాట- 40కి చేరిన మృతుల సంఖ్య.. హైకోర్టును ఆశ్రయించిన విజయ్

మూసీ నదిలో నెమ్మదిగా తగ్గిన నీటి మట్టం... ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న జనం

అన్నీ చూడండి

లేటెస్ట్

Navratri Day 5: నవరాత్రులు.. స్కంధమాతను పూజిస్తే... ఆకుపచ్చను ధరించడం చేస్తే?

26-08-2025: శుక్రవారం మీ రాశి ఫలితాలు.. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది?

Wedding Day: వివాహం జరుగుతుండగా.. వర్షం పడితే మంచిదేనా?

TTD: ఒంటిమిట్టలో ప్రపంచంలోనే ఎత్తైన 600 అడుగుల శ్రీరామ విగ్రహం

25-09-2025 గురువారం ఫలితాలు - పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు...

తర్వాతి కథనం
Show comments