Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిపిరి వద్ద ఆ సర్టిఫికేట్ చూపిస్తేనే తిరుమల కొండపైకి ఎంట్రీ

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (19:57 IST)
కోవిడ్ కేసులు తగ్గిపోయాయి.. ఇక ఏముందిలే..తిరుమల దర్సనానికి ఇలా వెళ్ళి అలా వచ్చేయవచ్చు అని చాలామంది భక్తులు భావిస్తుంటారు. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్, రెండు డోస్‌ల సర్టిఫికెట్ అవసరం లేదని భావిస్తుంటారు. కానీ టిటిడి మాత్రం ఆ నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది.

 
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల శ్రీవారి దర్సనార్థం వచ్చే భక్తులు తూచా తప్పకుండా ఆ రెండింటిలో ఒక సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకురావాలని స్పష్టం చేస్తోంది. తిరుపతిలోని అలిపిరి వద్దే ఆ సర్టిఫికెట్లను తనిఖీ చేసి పంపించనున్నారు టిటిడి సెక్యూరిటీ అధికారులు.

 
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది టిటిడి. ఈ విషయాన్ని ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రెండు సర్టిఫికెట్లలో ఏ ఒక్కటి లేకపోయినా ఖచ్చితంగా భక్తులను తిరిగి పంపించేస్తామని స్పష్టం చేశారు.

 
ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు. భక్తులు ఇందుకు సహకరించాలని విజ్ఙప్తి చేస్తున్నారు టిటిడి అధికారులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్టోబరు 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్-2024

ఇజ్రాయెల్ రూటు మారింది.. యెమెన్‌పై యుద్ధం.. హసన్ నస్రల్లా హతం (video)

రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన రాష్ట్రపతి

తిరుమల: డిక్లరేషన్‌పై సంతకం చేసిన పవన్ చిన్న కుమార్తె అంజనీ (video)

రూ.7,000లకు నెల రోజుల మగ శిశువును అమ్మేశారు..!

అన్నీ చూడండి

లేటెస్ట్

బతుకమ్మ పండుగ విశిష్టత.. పసుపు రంగు పూలతో పేర్చి...

30-09-2024 సోమవారం దినఫలితాలు : నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం...

29-09-2024 ఆదివారం దినఫలితాలు : కొత్త వ్యక్తులతో జాగ్రత్త.. వాదనలకు దిగవద్దు...

29-09-2024 నుంచి 05-10-2024 వరకు మీ వార రాశి ఫలాలు

28-09-2024 శనివారం దినఫలితాలు : నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది...

తర్వాతి కథనం
Show comments