Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలలో మహా శివరాత్రి వేడుకలు- ప్రయాగ్‌రాజ్‌లో ఇసుక రాలనంత జనం (video)

సెల్వి
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (07:47 IST)
తెలుగు రాష్ట్రాలలో మహా శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండే భక్తులు శివునికి ప్రార్థనలు చేయడానికి దేవాలయాలకు తరలి వస్తున్నారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసరగుట్ట వంటి ప్రధాన దేవాలయాలు శివ నామ మంత్రాలతో మారుమోగుతున్నాయి. 
 
అలాగే మహా కుంభమేళాలో చివరి రోజు పవిత్ర స్నానం కోసం భక్తులు భారీ ఎత్తున భక్తులు ప్రయాగ్ రాజ్‌లో వున్నారు. కుంభమేళాలో భాగంగా మహా శివరాత్రి రోజు చివరి అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది చేరుకుంటున్నారు. 
Maha Kumbh Mela
 
ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా అనంతరం లక్షలాది మంది తిరుగుముఖం పట్టనున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూపీ ప్రభుత్వంతో పాటు రైల్వే శాఖ అప్రమత్తమైంది. యూపీ సర్కార్‌ 4,500 బస్సులు మోహరించగా ప్రయాగ్‌రాజ్‌ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రైల్వేశాఖ 350 రైళ్లు నడుపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

JanaSena: వైఎస్ఆర్సీపీకి తీవ్ర ఎదురుదెబ్బ- జేఎస్పీలో ఒంగోలు, తిరుపతి నేతలు

పాత ప్రియుడైన భర్త పాతబడిపోయాడా? కొత్త ప్రియుడు స్వర్గం చూపించాడా? కాజీపేట క్రైం స్టోరీ

శివరాత్రితో మహా కుంభమేళా ముగింపు.. స్మార్ట్‌ఫోన్‌ను మూడుసార్లు గంగానదిలో ముంచింది...

బూతులకు వైసిపి పర్యాయపదం, తట్టుకున్న సీఎం చంద్రబాబుకి హ్యాట్సాఫ్: డిప్యూటీ సీఎం పవన్

Purandeswari: జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడి ఉండాలి.. పురంధేశ్వరి

అన్నీ చూడండి

లేటెస్ట్

23-02-2025 ఆదివారం దినఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

నేను రేయింబవళ్లు కష్టపడుతున్నా... కానీ నీకెలా విజయం వస్తుంది కాలపురుషా?

22-02-2025 రాశి ఫలితాలు: ఖర్చులు అంచనాలను మించుతాయి

21-02-2025 రాశి ఫలితాలు, ఈ రాశివారు ఇతరుల కోసం విపరీత ఖర్చు

అనూరాధా నక్షత్రం రోజున శ్రీలక్ష్మీ పూజ.. బిల్వపత్రాలు.. ఉసిరికాయ.. శుక్రహోర మరిచిపోవద్దు..

తర్వాతి కథనం
Show comments