Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలోని తితిదే వసతి సముదాయం విష్ణు నివాసంలో అన్యమతప్రచారం

Webdunia
ఆదివారం, 22 మే 2016 (16:22 IST)
తిరుపతిలోని తితిదే వసతి సముదాయం విష్ణునివాసంలో అన్యమతప్రచారం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన ఒక భక్తుడు బైబిల్‌ని చేతిలో ఉంచుకుని చదువుతూ కూర్చున్నాడు. అది కూడా విష్ణు నివాసం ప్రవేశ ద్వారంకు సమీపంలోనే. దాదాపు గంటకుపైగా అతను బైబిల్‌ పుస్తకాన్ని చదువుతూనే కూర్చున్నాడు. అయితే దీన్ని గమనించిన కొంతమంది భక్తులు ఇది బైబిల్‌ అని దీన్ని ఇక్కడ చదవకూడదని చెప్పారు.
 
అయితే ఆ అన్యమతస్థుడు భక్తులపైనే దౌర్జన్యానికి దిగాడు. మీరేంటి నాకు చెప్పేంది వెళ్ళడంటూ అక్కడి నుంచి అందరినీ పక్కకు నెట్టేసే ప్రయత్నం చేశాడు. మరికొంతమంది భక్తులు అతని ఫోటోను సెల్‌ఫోన్‌లో తీసేందుకు ప్రయత్నించగా వారికి కూడా వారించే ప్రయత్నం చేశాడు. కొద్దిసేపటి తర్వాత భక్తులందరు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అన్యమతస్థుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తితిదే విజిలెన్స్, నిఘా సిబ్బందితో పోలీసులు అన్యమతస్థుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

తర్వాతి కథనం
Show comments