Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూందీ పోటు కేంద్రంలో ఈఓ సాంబశివరావు ఆకస్మిక తనిఖీలు

Webdunia
ఆదివారం, 22 మే 2016 (16:14 IST)
తిరుమల తిరుపతి దేవస్థాన్ కార్యనిర్వహణాధికారి సాంబశివరావు శనివారం తిరుమలలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గత వారంరోజుల నుంచి రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈఓ తిరుమలలోని వైకుంఠం-1, వైకుంఠం-2 కాంప్లెక్స్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 
 
కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులతో ఈఓ మాట్లాడారు. అలాగే లడ్డూ తయారు చేసే బూందీ పోటును కూడా పరిశీలించారు. పోటులోని కార్మికులతో ఈఓ మాట్లాడారు. ఈఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో తితిదే సిబ్బంది హైరానా పడ్డారు. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments