Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు చేదు వార్త, బ్రహ్మోత్సవ వాహన సేవలన్నీ ఏకాంతంగానే..?

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (15:27 IST)
తిరుమల చరిత్రలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగిన సంధర్భాలు లేవు. మొట్టమొదటిసారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో టిటిడి పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ యేడాది అధికమాసం కావడంతో రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. అక్టోబర్ నెలలో జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు. సెప్టెంబర్ నెలలో జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం ఏకాంతంగానే నిర్వహించాలని తీర్మానించారు. 
 
తిరుమలలో పాలకమండలి సమావేశమై మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. బ్రహ్మోత్సవాలంటే లక్షలాదిమంది భక్తులు ఎప్పుడు తిరుమలకు వస్తుంటారు. అలాంటి తిరుమల కరోనా కారణంగా ఆరు నెలల పాటు భక్తులు లేక బోసిపోయి కనిపిస్తోంది. దర్సనాన్ని ప్రారంభించినా భక్తుల రద్దీ మాత్రం చాలా తక్కువగానే కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

లేటెస్ట్

23-05-2025 శుక్రవారం దినఫలితాలు - అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు...

22-05-2025 గురువారం దినఫలితాలు - పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది...

Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్‌ను ధరించండి

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

21-05-2025 బుధవారం దినఫలితాలు - వృధా ఖర్చులు తగ్గించుకుంటారు....

తర్వాతి కథనం
Show comments