Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్ర‌కీలాద్రిపై అర్చ‌క స‌భ‌... కంచి పీఠాధిప‌తి జ‌యేంద్ర స‌ర‌స్వ‌తి ఆశీర్వ‌చ‌నం...

విజయవాడ : బెజ‌వాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవ‌స్థానంలో ఇంద్ర‌కీలాద్రిపై అర్చక సభ ఘ‌నంగా జరిగింది. వేదోక్తంగా సాగిన ఈ అర్చక సభలో కంచి ఫీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి పాల్గొని అర్చకులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలక

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (21:17 IST)
విజయవాడ : బెజ‌వాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవ‌స్థానంలో ఇంద్ర‌కీలాద్రిపై అర్చక సభ ఘ‌నంగా జరిగింది. వేదోక్తంగా సాగిన ఈ అర్చక సభలో కంచి ఫీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి పాల్గొని అర్చకులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆలయాల్లోని 129 మంది అర్చకులకు ఒక్కొక్కరికి 3,500 రూపాయలు చొప్పు పారితోషికాన్ని శ్రీ కనకదుర్గ దేవస్థానం సమర్పించింది. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి. ప్రసాద్, కనకదుర్గ దేవస్థానం కార్యనిర్వహాణాధికారి ఏ.సూర్యకుమారి, స్థానాచార్యులు శివప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments