Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్ర‌కీలాద్రిపై అర్చ‌క స‌భ‌... కంచి పీఠాధిప‌తి జ‌యేంద్ర స‌ర‌స్వ‌తి ఆశీర్వ‌చ‌నం...

విజయవాడ : బెజ‌వాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవ‌స్థానంలో ఇంద్ర‌కీలాద్రిపై అర్చక సభ ఘ‌నంగా జరిగింది. వేదోక్తంగా సాగిన ఈ అర్చక సభలో కంచి ఫీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి పాల్గొని అర్చకులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలక

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (21:17 IST)
విజయవాడ : బెజ‌వాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవ‌స్థానంలో ఇంద్ర‌కీలాద్రిపై అర్చక సభ ఘ‌నంగా జరిగింది. వేదోక్తంగా సాగిన ఈ అర్చక సభలో కంచి ఫీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి పాల్గొని అర్చకులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆలయాల్లోని 129 మంది అర్చకులకు ఒక్కొక్కరికి 3,500 రూపాయలు చొప్పు పారితోషికాన్ని శ్రీ కనకదుర్గ దేవస్థానం సమర్పించింది. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి. ప్రసాద్, కనకదుర్గ దేవస్థానం కార్యనిర్వహాణాధికారి ఏ.సూర్యకుమారి, స్థానాచార్యులు శివప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

లేటెస్ట్

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

Shani Trayodashi 2025: శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

10-05-2025 శనివారం దినఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments