Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్దూరు మహిషాసురమర్థిని.. మట్టిని తవ్వుతుండగా కంచు శబ్ధం..

సెల్వి
బుధవారం, 31 జులై 2024 (19:54 IST)
Mahishasura Mardhini
తమిళనాడు, తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని మద్దూరు గ్రామంలో మహిషాసురమర్థిని అమ్మవారి ఆలయం నెలకొని వుంది. ఈ ఆలయం 64 శక్తి పీఠాలతో ఒకటిగా పూజలు అందుకుంటోంది. 1954లో మద్దూరు సరిహద్దులో అరక్కోణం-రేణిగుంట రెండో రిజర్వ్‌ రోడ్డు నిర్మాణంలో శక్తిమేడు వద్ద కూలీలు బండరాయితో మట్టిని తవ్వుతుండగా.. ఓ చోట కంచు శబ్దం వినిపించింది. 
 
తదనంతరం, సహోద్యోగులు, స్థానిక ప్రజలు అక్కడ గుమిగూడి మట్టిని తొలగించగా, మహిషాసురమర్థిని దేవి ఉద్భవించింది. అనంతరం మద్దూరులో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఈ అమ్మవారు 8 చేతులలో శంఖం, చక్రం, విల్లు, బాణం, కత్తి, డాలు, త్రిశూలం, కబాల మాలను ధరించి వుంటుంది.
 
మహిషాసుర మర్దిని అమ్మవారు ఏడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తున వుంటుంది. ఈ ఆలయంలో ప్రతి అమావాస్య, పౌర్ణమికి 108 పాల కుండలతో అభిషేకం నిర్వహించడం విశేషం. 108 శంఖువులతో భక్తులు అభిషేకం చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

బోను తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చిన పులి!!

అన్నీ చూడండి

లేటెస్ట్

విశ్వకర్మ జయంతి 2024. ఇలాపూజ చేస్తే?

కన్యారాశిలోకి సూర్యుడు.. త్రిగ్రాహి యోగం.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

16-09-2024 సోమవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం...

15-09-2024 ఆదివారం దినఫలితాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

15-09-2024 నుంచి 21-09-2024 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments