దుర్మార్గుడి క్రోధం అనేది ఎలాంటిదంటే?

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (22:56 IST)
ఉత్తమే క్షణ కోపస్యా
స్యధ్యమే ఘటికాద్వయమ్
అధమేస్యా దహోరాత్రం
పాపిష్ఠే మరణానంతకమ్

 
సాధారణంగా మంచివారికి కోపం రానేరాదు. వచ్చినా అది క్షణకాలమే వుంటుంది. మధ్యముని కోపం ఒక పూట వుంటే, అధముని కోపం కాలవ్యవధి-ఒకరోజు. కానీ దుర్మార్గుడి క్రోథం అనేది-పగతో కూడినదై చచ్చేంత వరకూ వుంటుంది. కనుకనే వారిని పాపిష్ఠులన్నారు.
 
గుణహీనుడిని చూసి..
పూలతో శోభిస్తూ బూరుగు చెట్టు ఎంతో అందంగా కనిపిస్తుంటుంది. ఏం ప్రయోజనం? దానికి ఎవరి మెప్పూ లభించదు. ఆర్భాటంగా వుందని లోలోపల అనుకుని ఊరుకుంటారు. అలాగే గుణహీనుడ్ని చూసి ఏం ఆడంబరంగా వున్నాడితడు అనుకుంటారు. ఎలాంటి హంగూ లేకున్నా గుణవంతుడు గౌరవం పొందుతాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kurnool Bus Accident: డీఎన్ఏ ప్రొఫైలింగ్ 48 గంటలు పడుతుంది.. అక్టోబర్ 27 నాటికి పూర్తి

ఎయిర్ పోర్టుకు క్యాబ్‌లో వెళ్లిన స్టూడెంట్.. టోల్ రూట్ దాటవేశాడు.. ఆరు ఆపమన్నందుకు దాడి

కర్నూలు బస్సు- అప్రమత్తమైన తెలంగాణ రవాణా శాఖ.. తనిఖీలు ముమ్మరం

కర్నూలు బస్సు ప్రమాదం.. బైకర్ మద్యం మత్తులో వున్నాడట.. బస్సు తలుపులు? (video)

కర్నూలు బస్సు ప్రమాదం.. హీరోలుగా నిలిచిన ఆ ముగ్గురు.. వారెవరు?

అన్నీ చూడండి

లేటెస్ట్

23-10-2025 గురువారం దినఫలాలు - కష్టేఫలి అన్న సత్యాన్ని గుర్తిస్తారు...

దీపం జ్యోతిః పరబ్రహ్మః

Karthika Masam 2025 : కార్తీకమాసం సోమవారాలు, ఉసిరి దీపం తప్పనిసరి.. శివకేశవులను పూజిస్తే?

karthika maasam food: కార్తీక మాసంలో తినాల్సిన ఆహారం ఏమిటి, తినకూడనవి ఏమిటి?

టీటీడీకి రూ.900 కోట్లు-ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో పెరిగిన విరాళాలు

తర్వాతి కథనం
Show comments