Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్మార్గుడి క్రోధం అనేది ఎలాంటిదంటే?

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (22:56 IST)
ఉత్తమే క్షణ కోపస్యా
స్యధ్యమే ఘటికాద్వయమ్
అధమేస్యా దహోరాత్రం
పాపిష్ఠే మరణానంతకమ్

 
సాధారణంగా మంచివారికి కోపం రానేరాదు. వచ్చినా అది క్షణకాలమే వుంటుంది. మధ్యముని కోపం ఒక పూట వుంటే, అధముని కోపం కాలవ్యవధి-ఒకరోజు. కానీ దుర్మార్గుడి క్రోథం అనేది-పగతో కూడినదై చచ్చేంత వరకూ వుంటుంది. కనుకనే వారిని పాపిష్ఠులన్నారు.
 
గుణహీనుడిని చూసి..
పూలతో శోభిస్తూ బూరుగు చెట్టు ఎంతో అందంగా కనిపిస్తుంటుంది. ఏం ప్రయోజనం? దానికి ఎవరి మెప్పూ లభించదు. ఆర్భాటంగా వుందని లోలోపల అనుకుని ఊరుకుంటారు. అలాగే గుణహీనుడ్ని చూసి ఏం ఆడంబరంగా వున్నాడితడు అనుకుంటారు. ఎలాంటి హంగూ లేకున్నా గుణవంతుడు గౌరవం పొందుతాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments