Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొక్కుబడులు చెల్లించకపోతే దేవుడికి కోపం వస్తుందా?

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (22:14 IST)
సాధారణంగా భక్తులు తమకు ఆపద కలిగినప్పుడు భగవంతునికి మొక్కుకుంటారు. ఆ ఆపద తీరగానే లౌకిక విషయాలలో పడి మొక్కులను మరచిపోతుంటారు. మరి... మొక్కుబడులు చెల్లించకపోతే దేవుడికి కోపం వస్తుందా? తల్లికి బిడ్డల మీద కోపం వస్తుందా? ఇదీ అంతే. 
 
భగవంతుడు ఆశించేది ధర్మ, న్యాయాలతో జీవీతాన్ని గడపమని. మ్రొక్కులు తీసుకుని మన పాపాలని ఆయన స్వీకరించడు. మ్రొక్కుబడులివ్వలేదని కష్టాలు పెట్టడు.ఎవరు చేసిన కర్మలని బట్టి వారు వారి వారి పాపపుణ్యాలను అనుభవించక తప్పదు. కష్టమొస్తే భగవంతునికి మొక్కుకుని, తీరిన తరువాత మరిచిపోయిన వారికి, మళ్లీ కష్టంలో ఆ మ్రొక్కు గుర్తుకు వచ్చి కుటుంబ సమేతంగా ఆ మ్రొక్కు తీర్చుకుంటారు. 
 
భగవంతుడు ఎప్పుడూ మాట మీద, సత్యం మీద నిలిచి ఉండమంటాడు. దానిని మీరితే అది మీ సమస్య గాని భగవంతుని సమస్య కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్న ఎడిన్ రోజ్!

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

03-06-2025 మంగళవారం దినఫలితాలు - ధనం అందుతుంది.. ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments