Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢ అమావాస్య.. పితృదేవతలకు తర్పణం ఇవ్వడం మరిచిపోతే?

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (19:03 IST)
కృష్ణ పక్షంలో వచ్చే ఆషాఢ అమావాస్య బుధవారం పూట (జూలై 31, 2019) వస్తోంది. ఈ రోజున పితృదేవతలకు తర్పణం వదలటం మంచి ఫలితాలను ఇస్తుంది. దక్షిణాయన పుణ్యకాల ప్రారంభ మాసమైన ఆషాఢంలో భూమాత అమ్మవారిగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. 
 
ఈ మాసాన్ని అమ్మవారి మాసంగా కీర్తిస్తుంటారు. ఇంకా ఆషాఢ అమావాస్య రోజున శుభకార్యాలను ప్రారంభించవచ్చు. అమావాస్య రోజు నుంచి చంద్రుడు తన పూర్తి రూపాన్ని మెల్ల మెల్లగా మార్చుకుంటాడు. అందుచేత అమావాస్య నుంచి చంద్రుడు రోజు రోజుకు తెలుపు రంగును సంతరించుకోవడాన్నే కృష్ణపక్షం అంటున్నారు. 
 
ఇంకా ఆషాఢ మాసం అన్నపూర్ణమ్మకు ప్రీతికరమైన రోజు. అందుచేత ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని విశ్వాసం. ఆషాఢ మాసంలో శుభకార్యాలను పక్కనబెట్టడం చేస్తుంటాం. కానీ ఆషాఢ అమావాస్య రోజున ఎలాంటి కార్యాన్నైనా ప్రారంభించవచ్చు. ఈ రోజున పితృలకు తర్పణాలు ఇవ్వడం ద్వారా సిద్ధులు, మహర్షుల అనుగ్రహం కూడా సిద్ధిస్తుందట. 
 
ఆషాఢ అమావాస్య రోజున నదీ తీరాన లేకుంటే సముద్ర తీరంలో పితృదేవుళ్లకు పిండప్రదానం చేయడం ద్వారా.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇంకా కుటుంబంలో సుభీష్టాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు. కానీ పితృదేవతలకు తర్పణం ఇవ్వడం మరిచిపోతే మాత్రం ఈతిబాధలు తప్పవని వారు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిత్తూరులో భారీ వర్షాలు-టమోటా రైతుల కష్టాలు.. వందలాది ఎకరాల పంట నీట మునక

బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్‌‌.. పొంగలిలో పురుగు.. అదంతా సోషల్ మీడియా స్టంటా?

విమానం గగనతలంలో ఉండగా ప్రయాణికుడు మృతి

దిన కూలీకి అదృష్టం అలా వరించింది..

గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...

అన్నీ చూడండి

లేటెస్ట్

23-07-2025 బుధవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య 2025: వ్రత కథ.. పితృదేవతలకు తర్పణం ఇవ్వకపోతే?

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య రోజున ఏం చేయాలి?

Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

TTD: మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. టీటీడీ బోర్డ్ భేటీలో కీలక నిర్ణయాలు

తర్వాతి కథనం
Show comments