అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించాలి.. ఉచితంగా భూమి ఇవ్వండి: బీఆర్ నాయుడు

సెల్వి
బుధవారం, 5 మార్చి 2025 (09:33 IST)
టీటీడీ ఆలయాల నిర్మాణానికి ఉచితంగా భూమి ఇవ్వాలని కోరుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దేశాభివృద్ధిలో టెంపుల్‌ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయంటూ లేఖలో పేర్కొన్నారు. 
 
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను దేశవ్యాప్తంగా నిర్మించాలని బీఆర్ నాయుడు అన్నారు. ప్రపంచ దేశాలు, దేశంలోని పలు ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు చాలా మంది ఉన్నారని.. వారి సౌకర్యార్థం దేశంలోని పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 
 
ఇటీవల తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల సమావేశం అండ్ ఎక్స్‌పో (ఐటిసిఎక్స్)లో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్ర ప్రధాన నగరాల్లో, అన్ని దేశాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలనే కోరికను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీ 27,000 దేవాలయాలను నిర్వహిస్తుందని, ఏటా 21 కోట్ల మంది యాత్రికులు వస్తారని, ఇది దేశంలోనే అత్యధికమని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోతిని తోలుతూ హైవోల్టేజ్ విద్యుత్ వైర్లు తగలడంతో భగ్గున మండిపోయాడు, వీడియో

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు- పవన్ కళ్యాణ్

విశాఖలో ఘోరం, పార్టీకి పిలిచి స్నేహితురాలిని చంపేసిన ఫ్రెండ్స్, రాత్రి ఆ హోటల్లో ఏం జరిగింది?

నాలుగు చినుకులు పడితే అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోతుంది: పేర్ని నాని

శుభవార్త చెప్పిన డోనాల్డ్ ట్రంప్.. చమురు ధరలు భారీగా తగ్గుగాయ్...

అన్నీ చూడండి

లేటెస్ట్

12-04-2026 ఆదివారం ఫలితాలు - ఏ పనీ చేయబుద్ధికాదు

12-04-2026 నుంచి 18-04-2026 వరకు మీ వార ఫలితాలు

ఐదు అత్యుత్తమ మంత్రాలు ఏవి.. శనివారం ఈ మంత్రాలను జపిస్తే?

11-04-2026 శనివారం ఫలితాలు - ఆర్ధిక ఇబ్బందులు అధికం

10-04-2026 శుక్రవారం ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు..

తర్వాతి కథనం
Show comments