సంపదను ఆకర్షించాలంటే.. ధనాదాయం పొందాలంటే ఈ దీపం చాలు

సెల్వి
బుధవారం, 5 మార్చి 2025 (09:14 IST)
ఒకరి జీవితంలోకి డబ్బును ఆకర్షించడానికి, సంపదను పొందడానికి కొన్ని గ్రహాలు, దేవతలు అధిదేవతగా పరిగణిస్తాయి. ఈ రెండింటినీ సక్రమంగా పూజిస్తే, ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. దీనికోసం గొప్ప గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. బ్రహ్మ ముహూర్తం, అభిజిత్ ముహూర్తంలో ఒక్క నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే చాలు. అన్నీ రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. 
 
సంపదకు అధిపతులు శుక్రుడు, బృహస్పతి. శుక్రుడు ధనాదాయం ప్రసాదిస్తాడు. అలాగే గురుగ్రహం ప్రభావంతో శుభఫలితాలు చేకూరుతాయి. అలాంటి గురువుకు శుభప్రదమైన గురువారం నాడు నేతి దీపం వెలిగించి పూజిస్తే ఆదాయం పెరుగుతుందని విశ్వాసం. అలాగే శుక్రుని శుక్రవారంలో శుక్రహోరలో నేతి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
అలాగే గురువారం నాడు, ఉదయం 6-7 గంటల మధ్య లేదా మధ్యాహ్నం 1-2 గంటల మధ్య గురు భగవానుడిని నెయ్యి దీపం వెలిగించి పూజించాలి. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దీపం వెలిగిస్తేనే మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. వారానికి ఒకసారి కేవలం ఒక గంట సేపు నెయ్యి దీపం వెలిగిస్తే, జీవితంలో సానుకూల మార్పులను గమనించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాకినాడలో లారీని ఓవర్ టేక్ చేయబోయి.. లారీ కింద పడ్డాడు.. ఆ తర్వాత ఏం జరిగింది? (video)

నేనూ భారతీయుడినే.. అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్నా... పెళ్లి పేరుతో మహిళకు రూ.2.5 కోట్ల కుచ్చుటోపీ

రాగిసంగటిలో బొద్దింక ... ఉలిక్కిపడిన హైదరాబాద్ ఆహార ప్రియులు

మరో ఆరు నెలల్లో విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

గెలిచిన తర్వాత పార్టీ మారితే ఇంటికొచ్చి చితక్కొడతాం : భారాస ఎమ్మెల్యే వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

05-10-2025 నుంచి 11-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

అక్టోబరు 2025లో జాక్‌పాట్ కొట్టనున్న 4 రాశుల వారు

ఈ రోజు శని మహా ప్రదోషం.. శివాలయానికి వెళ్లి పూజ చేయడం తప్పనిసరి

04-10-2025 శనివారం దిన ఫలితాలు - ఖర్చులు సామాన్యం.. చెల్లింపుల్లో జాగ్రత్త...

తర్వాతి కథనం
Show comments