Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపదను ఆకర్షించాలంటే.. ధనాదాయం పొందాలంటే ఈ దీపం చాలు

సెల్వి
బుధవారం, 5 మార్చి 2025 (09:14 IST)
ఒకరి జీవితంలోకి డబ్బును ఆకర్షించడానికి, సంపదను పొందడానికి కొన్ని గ్రహాలు, దేవతలు అధిదేవతగా పరిగణిస్తాయి. ఈ రెండింటినీ సక్రమంగా పూజిస్తే, ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. దీనికోసం గొప్ప గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. బ్రహ్మ ముహూర్తం, అభిజిత్ ముహూర్తంలో ఒక్క నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే చాలు. అన్నీ రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. 
 
సంపదకు అధిపతులు శుక్రుడు, బృహస్పతి. శుక్రుడు ధనాదాయం ప్రసాదిస్తాడు. అలాగే గురుగ్రహం ప్రభావంతో శుభఫలితాలు చేకూరుతాయి. అలాంటి గురువుకు శుభప్రదమైన గురువారం నాడు నేతి దీపం వెలిగించి పూజిస్తే ఆదాయం పెరుగుతుందని విశ్వాసం. అలాగే శుక్రుని శుక్రవారంలో శుక్రహోరలో నేతి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
అలాగే గురువారం నాడు, ఉదయం 6-7 గంటల మధ్య లేదా మధ్యాహ్నం 1-2 గంటల మధ్య గురు భగవానుడిని నెయ్యి దీపం వెలిగించి పూజించాలి. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దీపం వెలిగిస్తేనే మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. వారానికి ఒకసారి కేవలం ఒక గంట సేపు నెయ్యి దీపం వెలిగిస్తే, జీవితంలో సానుకూల మార్పులను గమనించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

09-06-2025 సోమవారం దినఫలితాలు - కొత్త యత్నాలు మొదలెడతారు. ..

తర్వాతి కథనం
Show comments