''చ్యవన మహర్షి'' గోవు గురించి ఏం చెప్పారో తెలుసా?

మహర్షులలో చ్యవన మహర్షికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మహర్షి నీటిలోనే ఎక్కువగా తపస్సు చేస్తుంటారు. ఓసారి కొంతమంది జాలరులు విసిరిన వలన చ్యవన మహర్షి పడిపోతాడు. మా అపరాధానికి మన్నించండి అంటూ జాలరులు కోరుతా

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (14:38 IST)
మహర్షులలో చ్యవన మహర్షికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మహర్షి నీటిలోనే ఎక్కువగా తపస్సు చేస్తుంటారు. ఓసారి కొంతమంది జాలరులు విసిరిన వలలో చ్యవన మహర్షి పడిపోతాడు. మా అపరాధానికి మన్నించండి అంటూ జాలరులు కోరుతారు. జాలరులను నిరాశ పరచకుండా వారికి ఏదైనా ఇవ్వమని రాజుకు చెబుతారు.
  
 
రాజుకు జాలరులకు ఏమివ్వాలో తెలియక గోవును ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. జాలరులకు సమానమైనది గోవేనని చ్యవన మహర్షి రాజును అభినందిస్తారు. గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారని, గోవును పూజించడం వలన ఈ దేవతలు అనుగ్రహం దక్కుతుందని మహర్షి జాలరులతో చెబుతారు. 
 
గోవును రక్షిస్తూ ఉంటే ఆ గోవే మిమ్ములను రక్షిస్తుందని తద్వారా ఎలాంటి సమస్యలు దరిచేరవని చ్యవన మహర్షి చెప్పారు. ఈ మాటలు విన్న జాలరులు సంతోషంతో వారి వెంట ఆ గోవును తీసుకెళ్ళారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

లేటెస్ట్

21-10-2025 మంగళవారం దినఫలాలు - ఆత్మీయులతో సంభాషణ మనోధైర్యాన్నిస్తుంది...

20-10-2025 సోమవారం దినఫలాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

19-10-2025 ఆదివారం దినఫలాలు - దుబారా ఖర్చులు విపరీతం...

19-10-2015 నుంచి 25-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

TTD: తెలంగాణ భక్తుల వద్ద రూ.4లక్షల మోసం-దళారులను నమ్మొద్దు.. టీటీడీ వార్నింగ్

తర్వాతి కథనం
Show comments