తిరుమలలో ఇక మంగళసూత్రాలను అమ్ముతారట.. అంతా భక్తుల కోసం..?

సెల్వి
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (19:20 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కాలిబాటన శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త. భక్తులు కాలిబాటన కొండపైకి వచ్చే తరుణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా.. వన్య ప్రాణులతో భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా వుండేందుకు గాళిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మొక్కులమెట్టు వంటి ప్రాంతాలలో నిరంతరం భక్తి భజన సంగీత కార్యక్రమం నిర్వహిస్తారని తితిదే అధికారులు తెలిపారు.  
 
శ్రీవారి ఆలయంలో ద్వార పాలకులైన జయ-విజయభేరి ద్వారాలకు రూ.1.69 కోట్ల ఖర్చులో బంగారు గడులు తయారు చేస్తారు. అలాగే నాలుగు కోట్లతో 4,5 లేదా 10 గ్రాములలో భక్తులకు మంగళసూత్రం తయారు చేసే కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. 
 
ఇక ప్రతి ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన తిరుపతి అలిపిరిలో గో ప్రదక్షణ మందిరం వద్ద శ్రీనివాస అనుగ్రహ యాగం నిర్వహించేందుకు రూ.4.12 కోట్ల ఖర్చుతో నిత్య యాగ శాల నిర్మించనున్నారు.  తిరుపతిలోని గోవింద రాజ స్వామి ఆలయంలో దేవి, భూదేవి, ఉత్సవ మూర్తులకు రూ.15 లక్షలతో బంగారు కవచం తయారు చేయబడుతుందని తితిదే వెల్లడించింది. తిరుమలలో హరే రామ హరే కృష్ణ రోడ్డులో రూ.7.5 కోట్ల ప్లే గ్రౌండ్ నిర్మించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

అన్నీ చూడండి

లేటెస్ట్

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments