Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో భారీ శ్రీవారి ఆలయం.. కశ్యప శిల్పాశాస్త్రంలోని?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (13:00 IST)
అమరావతిలో భారీ శ్రీవారి ఆలయానికి నేడు అంకురార్పణ జరగనుంది. దీని కోసం ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి 25 ఎకరాల భూమిని కేటాయించడం కూడా జరిగింది. జనవరి 31న చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి ఫిబ్రవరి 10న భూమిపూజ జరగనుంది.
 
ఆలయాన్ని తిరుమల ఆలయ శోభను ప్రతిబింబించేలా రెండు ప్రాకారాలతో, లోపలి భాగం అంతా శ్రీవారి ఆలయ తరహాలోనే పూర్తిగా రాతితోనే నిర్మించాలని తితిదే సంకల్పించింది. ఈ ఆలయ నిర్మాణాన్ని వచ్చే మార్చి నాటికి నాలుగు దశల్లో పూర్తి చేయాలని, దీన్ని 150 కోట్ల రూపాయలతో నిర్మించాలని పాలకమండలి తీర్మానించింది.
 
ఈ ఆలయాన్ని చోళులు చాళక్యుల కాలం నాటి వాస్తు శైలిలో నిర్మించాలని, ఇందుకోసం కాంచీపురం, తంజావూరు, బాదామీ, హంపీ ఆలయాల నిర్మాణ శైలులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కశ్యప శిల్పాశాస్త్రంలోని విమానార్చన కల్పంలో పేర్కొన్న విధంగా ఆగమబద్ధంగా నిర్మిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్తగా 10 రైళ్లను ప్రవేశపెట్టిన భారతీయ రైల్వే.. ముందస్తు రిజర్వేషన్ లేకుండానే...

డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం... జన్మతః పౌరసత్వం చట్టం

Tulasi Reddy: నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి.. నవ్వు తెప్పిస్తుంది.. తులసి రెడ్డి

ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తనపని మొదలెట్టిన డోనాల్డ్ ట్రంప్!!

అధ్యక్ష భవనాన్ని మాత్రమే వీడాను... పోరాటాన్ని కాదు.. జో బైడెన్

అన్నీ చూడండి

లేటెస్ట్

19-01-2025 ఆదివారం దినఫలితాలు- రుణసమస్యల నుంచి విముక్తి

Tirumala : ఏప్రిల్ 2025కి శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్ల విడుదల

18-01-2025 శనివారం దినఫలితాలు : సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది..

17-01-2025 శుక్రవారం దినఫలితాలు : రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు...

తిరుమలలో టిక్కెట్ల స్కామ్.. ఏం దోచుకుంటున్నారో తెలుసా? ప్రోటోకాల్ దర్శనం.. రూ.50వేలు! (video)

తర్వాతి కథనం
Show comments