Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం జూన్ 21న సూర్యగ్రహణం, దర్బను ఎందుకు వేస్తారు?

Solar Eclipse
Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (23:45 IST)
ఈ నెల ఆదివారం 21వ తేదీన సూర్యగ్రహణం రాబోతోంది. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన నియమాలలో కొన్నింటిని చూద్దాం. ముఖ్యంగా గ్రహణం పట్టే సమయానికి ముందు అన్ని పదార్థాలపై దర్బలను వేయడం చేస్తుంటారు. ఈ దర్బలను ఎందుకు వేయాలి? దర్బకు నెగటివ్ పవర్‌ని దూరం చేసే గుణం ఉందని చెపుతారు. అందువల్ల అలాంటి దర్బను వేయడం వల్ల ఆహారంలోకి వచ్చే నెగటివ్ బాక్టీరియాని అది ఆకర్షిస్తుంది. కాబట్టి గ్రహణం ముగిసిన తర్వాత వాటిని తీసి పడేయాలి.
 
ఇకపోతే గ్రహణం పట్టే సమయానికి విడిచిన తర్వాత పట్టు విడుపు స్నానం చేయాలి. మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు జపం చేయడం అధిక ఫలితాన్నిస్తే మంత్రోపదేశం లేని వారు తమ కుల దేవత నామస్మరణ చేయడం వల్ల శుభం కలుగుతుంది. 
 
అనారోగ్యంతో ఉన్న వారు గ్రహణ సమయమంతా ఏమీ తినకుండా ఉండలేరు కనుక గ్రహణం పట్టక ముందే తినడం మేలు. ఆరోగ్యంగా ఉన్న వారు గ్రహణానికి ముందు 6 గంటలు ఆహారం తీసుకోకూడదన్నది విశ్వాసం. ఇక గ్రహణం విడిచాక తలస్నానం చేసిన తర్వాత పూజ గదిలో దేవుడి ముందు దీపం పెట్టాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

24-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

23-03-2025 ఆదివారం మీ రాశిఫలాలు : ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

23-03-2025 నుంచి 29-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments