రోజూ విభూది పెట్టుకుంటే.. చేతిలో డబ్బు నిలుస్తుందట..

ఇదేంటి భస్మధారణతో ఐశ్వర్యం లభిస్తుందా? శివుని ప్రీతికరమైన విభూదిని ధరిస్తే.. లక్ష్మీకటాక్షం చేకూరుతుందా? అనే అనుమానం కలుగుతుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. ఎవరైతే ప్రతిరోజూ భస్మాన్ని అంటే విభూదిని నుదుట

Webdunia
మంగళవారం, 16 మే 2017 (17:49 IST)
ఇదేంటి భస్మధారణతో ఐశ్వర్యం లభిస్తుందా? శివుని ప్రీతికరమైన విభూదిని ధరిస్తే.. లక్ష్మీకటాక్షం చేకూరుతుందా? అనే అనుమానం కలుగుతుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. ఎవరైతే ప్రతిరోజూ భస్మాన్ని అంటే విభూదిని నుదుటన ధరిస్తారో వారికి ఐశ్వర్యం కలిసొస్తుంది. ఎందుకంటే ఐశ్వర్యం అనేది ఈశ్వరాధీనమని పండితులు చెప్తున్నారు. 
 
ఐశ్వర్యం కలిసి రావాలంటే.. ఈశ్వరుడి అనుగ్రహం ఉంది. కాబట్టి అలాంటి ఐశ్వర్యం కలిసిరావాలంటే.. శివరాధన చేయడం మంచిది. తద్వారా మనం సంపాదించిన రూపాయి మన దగ్గర నిలబడుతుంది. అంతకంటే ధనం వృద్ధి అవుతుంది. అన్ని రకాలుగా అభివృద్ధి కలుగుతుంది. 
 
కాబట్టి కచ్చితంగా ప్రతిరోజూ విభూదిని పెట్టుకోవడం మంచిది. ఇలా మూడు మాసాలు కనీసం 90 రోజులు విభూది పెట్టుకునే వారి ఐశ్వర్యం చేకూరుతుందనే విషయాన్ని గమనించవచ్చునని పండితులు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జూలై 2, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంటుందంటే?

MaViGun వైసిపిని ముంచేస్తుందా? అమరావతి ముందు నిలుస్తుందా?

Jagan: పవన్ కల్యాణ్‌ను సైడ్ క్యారెక్టర్ అని తీసిపారేసిన జగన్

ప్రియుడి మోజులో పడి.. భర్తను దారుణంగా హతమార్చింది..

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-07-2026 బుధవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కి వస్తుంది

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

తర్వాతి కథనం
Show comments