Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిద్వీప వర్ణనను పదేపదే పఠిస్తే దరిద్రం పరార్...

Webdunia
శనివారం, 27 జులై 2019 (22:39 IST)
మణిద్వీప వర్ణనను పదేపదే పఠిస్తే చాలు... దరిద్రము దరిదాపునకు రాదని శాస్త్రప్రమాణం. అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణన మనసారా చదివినా లేదా గానం చేసినా ఎటువంటి సత్పలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవలసిందేగానీ, దానిని వర్ణించుటకు వేయి పడగలు గల ఆదిశేషునకు కూడా శక్తి చాలదు. 
 
లక్షల లక్షల బ్రహ్మాండములను కనురెప్పపాటులో సృష్టించి లయము చేయగల ముప్పది రెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వములు ఉండుట వలన ముప్పది రెండు రకాల పూలతో మణిద్వీప వాసినికి అర్చన చేసి పసుపు, కుంకుమ, గంధాక్షితలతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు.
 
అంతేగాక కుటుంబ సభ్యులంతా తరతరాల వరకూ అష్టసంపదలతో, భక్తి జ్ఞాన, వైరాగ్య, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ యోగులు, సిధ్దులు, జ్ఞానులు, మహా భక్తుల ఇంట జన్మలు ధరించి అంత్య కాలమున మణిద్వీప నివాసులై మోక్షధామము చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

06-04-2025 నుంచి 12-04-2025 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments