మాఘ పూర్ణిమ: మాధవః ప్రీయతామ్ అని చెప్పి...

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (08:42 IST)
సితాసితే తు యస్స్నానం మాఘమాసే యుధిష్ఠిర
సతేషాం పురావృత్తిః కల్పకోటి శతైరపి

 
మాఘశుక్ల, కృష్ణ పక్షాలలో చేసే స్నానం మహోన్నత ఫలప్రదమని శాస్త్రవచనం. అందుచేత శుక్ల, కృష్ణ పక్షాలలోనే గాకుండా మాఘపూర్ణిమ నాడు స్నానానంతరం తిలలు, ఉసిరికలు, దానం చేయవచ్చు. నియమంగా శివపూజ, విష్ణుపూజ, అభీష్ట దేవతాపూజ చేయాలి. ''మాధవః ప్రీయతామ్‌" అని చెప్పి వస్త్రాలు, దుప్పట్లు, చెప్పులు మొదలైనవి దానమీయవచ్చు. అన్నదానం కూడా చేయవచ్చునని పండితులు అంటున్నారు.

 
తిలతైలేన దీపాశ్చ దేయాః శివగృహే శుభాః
ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించడం సకల శుభాలనూ ప్రసాదిస్తుంది. ఈ మాసంలో ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున శివాలయంలో దీపం పెట్టడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.

 
మాఘ పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శీతల జలంతోనే స్నానం చేయాలి. నదీస్నానాదులు ఉత్తమం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-11-2025 శనివారం ఫలితాలు - మీపై శకునాల ప్రభావం అధికం...

21-11-2025 శుక్రవారం ఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

తర్వాతి కథనం
Show comments