మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2022 (23:20 IST)
శిరిడీలో ఒకనాటి మధ్యాహ్నం శ్రీమతి తార్కాడ్ వడ్డన చేస్తుంటే ఆకలిగొన్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూసింది. వెంటనే ఆమె ఒక రొట్టె ముక్క వేస్తే ఎంతో ఆత్రంగా తిని వెళ్లిపోయింది. నాటి సాయంత్రం మశీదులో సాయి ఆమెతో.. తల్లీ నీవు పెట్టిన రొట్టెతో నా ఆకలి, ప్రాణాలు కుదుటపడ్డాయి అన్నారు.

 
ఆమె ఆశ్చర్యంతో నేను మీకు ఎప్పుడు రొట్టె పెట్టాను అన్నది. మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే. అన్ని జీవుల రూపాలలో నేను ఎప్పుడూ వుంటాను. ఆకలిగొన్న ప్రాణికి పెట్టాక నీవు తింటూ వుండు. నీకెంతో మేలు కలుగుతుంది. మశీదులో కూర్చుని నేను ఎన్నడూ అబద్ధం చెప్పను అన్నారు సాయిబాబా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాటోలో యూఎస్ఎ లేకపోతే అది ఓ పేపర్ పులి, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా: ట్రంప్

ఏప్రిల్ 2వ వారంలో ఏపీ, తెలంగాణ ఇంటర్ ఫలితాలు

ఆడబిడ్డ పుట్టిందని 15 రోజుల పసికందును విషమిచ్చి చంపేసిన తండ్రి.. ఎక్కడ?

58 మంది మహిళలపై లైంగిక దాడి.. మత్తు మందిచ్చి అత్యాచారం.. పెన్ డ్రైవ్ లభ్యం

ఉత్తర కొరియా ఎన్నికలు.. కిమ్‌కు 99.93 శాతం ఓట్లు.. 0.07శాతం ఓట్లు ఎటు వెళ్ళాయి?

అన్నీ చూడండి

లేటెస్ట్

Ugadi 2026: ఈ రోజే బ్రహ్మ విశ్వసృష్టిని ప్రారంభించారట.. వంటకాల ప్రాముఖ్యత?

Chaitra Navaratri: శ్రీరామ నవమితో ముగిసే చైత్ర నవరాత్రులు.. ఉగాది ప్రత్యేకత

18-03-2026 బుధవారం ఫలితాలు - నేడు అనుకూలించనిది రేపు ఫలిస్తుంది

17-03-2026 మంగళవారం ఫలితాలు: కష్టించినా ఫలితం శూన్యం

18న శ్రీవారి ఆర్జిత సేవా - 24న ప్రత్యేక దర్శన టిక్కెట్లు రిలీజ్

తర్వాతి కథనం
Show comments