సాయిబాబాను ప్రార్థించినా పలకలేదు

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (23:57 IST)
ఒకప్పుడు ఓ అంధుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలకలేదు. అతడు ఖండోబా ఆలయంలో ఉపాసనీ బాబాను దర్శిస్తే ఆయన.. ఈ వయస్సులో దృష్టి వస్తే కోర్కెలు హెచ్చుతాయి. జ్ఞానం కోరుకో అన్నారు.

 
అతడు మశీదు చేరి జ్ఞానం ఇమ్మని సాయిని కోరినపుడు, అతడిని శిరిడీలో వుండమన్నారు. నెలరోజుల లోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణతి చెంది ఆ క్షేత్రంలోనే మరణించాడు. మరణించినది అతని భార్యే(అజ్ఞానం) కానీ అతడు కాదు. అతడు సద్గతి పొందాడు అన్నారు బాబా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్‌లో ఫ్యామిలీతో నటుడు మంచు విష్ణు, గగనతలంలో దూసుకొస్తున్న క్షిపణులు వీడియో షేర్

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయేల్ సంయుక్త దాడులు.. అరబ్ వణుకుతోంది.. 8 దేశాలపై..?

పారదర్శకత, న్యాయం, వారసత్వ గౌరవం: ఇటీవలి పరిణామాలపై స్పందించిన ప్రిన్స్ ఆజం జా

Banana Prices: భారీగా తగ్గిన అరటి ధరలు.. రైతులకు తప్పని కష్టాలు

వాష్‌రూమ్‌లో 16 ఏళ్ల విద్యార్థినికి గర్భస్రావం.. అబార్షన్ మాత్రలు తీసుకుందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

27-02- 2026 శుక్రవారం ఫలితాలు : దూర ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు...

26-02-2026 గురువారం ఫలితాలు - కొత్త సమస్యలు తలెత్తకుండా...?

Hanuman Chalisa.. హనుమాన్ చాలీసాను రోజూ పఠిస్తే.. ఏంటి ఫలితం?

Amalaki Ekadashi 2026: అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే..?

Baba Vanga predictions: ఆ నాలుగు రాశులకు అదృష్టం తలుపు తడుతుందట..

తర్వాతి కథనం
Show comments