Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు ఎవ్వరికి ఏది చేసినా అది నాకే చెందుతుంది

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (23:42 IST)
నువ్వు ఎవ్వరికి ఏది చేసినా అది నాకే చెందుతుంది అని షిరిడీ సాయి చెప్పారు. అదే మనకు బలాన్నిస్తుంది.  యోచించడానికి సహకరిస్తుంది. నువ్వు కుక్కను కొడితే నాకు తగులుతుందిరా అని బాబా చెప్పారనుకోండి. ఎన్నిసార్లు చెప్పినా మనసుకు ఎక్కదు. అందరిలో ఒకే తత్త్వం వుంది. పంచభూతాలు చూస్తే ఒకటే, మనసు చూస్తే ఒకటే, ఆత్మ ఒకటే, అందరిలో ఒకటే వుంది.

 
ఇక వేరు అనేది ఎక్కడ వుంది అని ఇలా ఎంతసేపు చెప్పినా కూడా అర్థంకాదు. అలాకాకుండా కుక్కను కొడితే ఆయనకు తగిలిందనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. అందుకని సాయి మనకు ఒకప్రక్క అనుభవిస్తున్నాడు, మరోవైపు యోచించమనీ చెపుతున్నాడు. ఈ రెండింటినీ కొనసాగించుకోమనీ చెబుతున్నాడు. కానీ ఈ రెండింటినీ యివ్వవలసిందీ, విడివిడిగా అన్వయించి చెప్పవలసిందీ కూడా సద్గురువే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

లేటెస్ట్

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

తర్వాతి కథనం
Show comments