తిరుమలలో మే 1న సామవేద పారాయణం

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (08:50 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న చతుర్వేద పారాయణ యాగంలో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు సామవేదపారాయణం నిర్వహించనున్నారు. వేద పండితులు ఒక్కో బృందంలో 13 మంది చొప్పున 6 బృందాలుగా పారాయణం చేస్తారు. 
 
ఈ పారాయణం ప్రతిరోజూ ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఆలయంలోని రంగానాయక మండపంలో జరుగుతుంది. ఏప్రిల్ 2020 నుండి ఆలయంలో పారాయణం జరుగుతోంది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో యజుర్వేద పారాయణం 4 సెప్టెంబర్ 2022 నుండి 31 జనవరి 2023 వరకు జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రుగ్వేద పారాయణం నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

అన్నీ చూడండి

లేటెస్ట్

AxK మ్యూజిక్ వీడియో, ఐగిరి నందిని మరియు కాల భైరవ్ EDM వెర్షన్

సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments