తిరుమలలో మే 1న సామవేద పారాయణం

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (08:50 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న చతుర్వేద పారాయణ యాగంలో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు సామవేదపారాయణం నిర్వహించనున్నారు. వేద పండితులు ఒక్కో బృందంలో 13 మంది చొప్పున 6 బృందాలుగా పారాయణం చేస్తారు. 
 
ఈ పారాయణం ప్రతిరోజూ ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఆలయంలోని రంగానాయక మండపంలో జరుగుతుంది. ఏప్రిల్ 2020 నుండి ఆలయంలో పారాయణం జరుగుతోంది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో యజుర్వేద పారాయణం 4 సెప్టెంబర్ 2022 నుండి 31 జనవరి 2023 వరకు జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రుగ్వేద పారాయణం నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం సేవించి ఇంటికొచ్చి గొడవ... భర్తను చున్నీతో చంపేసిన భార్య .. ఎక్కడ?

కాంతి రేఖలా ఇండియా పాకిస్థాన్ సరిహద్దు.. వీడియోను షేర్ చేసిన ఇండిగో పైలెట్ (వీడియో)

కోవైలో పదేళ్ల బాలిక చనిపోతే.. ప్రెస్‌మీట్‌లో నవ్వుతూ బదులిస్తారా? విజయ్ సీరియస్ (video)

తెలంగాణాలో బెంబేలెత్తిస్తున్న ఎండలు.. ఒక్కరోజే 42 మంది మృత్యువాత

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments