Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుద్రాభిషేకం మహిమ.. సోమవారం చేస్తే సర్వం శుభం

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (13:19 IST)
శివుడు కోరిన వరం ఇవ్వాలంటే శ్రావణ మాసం సోమవారం రోజున పండితునితో రుద్రాష్టాధ్యాయిని పారాయణం చేసి శివలింగానికి రుద్రాభిషేకాన్ని ఆలయాల్లో చేయాలి. శివ లింగానికి గంధం, భస్మం మొదలైన వాటితో అలంకరించి శివునికి తిలకంతో అలంకరించాలి. 
 
పువ్వులు, బిల్వ పత్రాలు, వస్త్రం, రుద్రాక్ష మొదలైన వాటితో అలంకరణ చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత శివునికి నైవేద్యాన్ని సమర్పించాలి. 
 
స్వచ్ఛమైన దేశీ నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించి.. హారతి ఇవ్వాలి. అనంతరం గంగాజలంతో స్నానం చేయించి ఆ నీటిని ప్రసాదం రూపంలో భక్తులపై చల్లుకోవాలి. మహాదేవుడి ఆరాధన కోసం చేసే అన్ని రకాల పూజలలో రుద్రాభిషేకం చాలా పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. 
 
రుద్రాభిషేకం శ్రావణ మాసంలోని సోమవారం రోజున లేదంటే భాద్రపద మాసంలో సోమవారం నిర్వహించినప్పుడు దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

రతన్ టాటా ఔదార్యం : తన ఆస్తుల్లో దాతృత్వానికే సింహభాగం

భార్యాభర్తలు కాదని తెలుసుకుని మహిళపై సామూహిక అత్యాచారం...

జీవితంలో నేను కోరుకున్నది సాధించలేకపోయాను- టెక్కీ ఆత్మహత్య

ప్రియుడితో కలిసి జీవించాలని ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కసాయితల్లి!!

అన్నీ చూడండి

లేటెస్ట్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

30-03-2025 ఆదివారం దినఫలితాలు - ఆర్థిక సమస్య కొలిక్కి వస్తుంది..

Ugadi 2025: శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం.. విశేష ధనం లభిస్తుందట..

తర్వాతి కథనం
Show comments