తిరుమల శ్రీవారి కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

తిరుమల వెంకన్న మూలవిరాట్టును సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపంగా కూడా భావిస్తుంటారు. స్వామివారిపై ఉన్న తిరునామం ఆయన కళ్ళను మూసి ఉంచుతుంది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు సగభాగం మాత్రమే చూడగలుగుతారు. మిగిలిన సగ భాగం తిరునామం కింద ఉంటుంది.

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (19:19 IST)
తిరుమల వెంకన్న మూలవిరాట్టును సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపంగా కూడా భావిస్తుంటారు. స్వామివారిపై ఉన్న తిరునామం ఆయన కళ్ళను మూసి ఉంచుతుంది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు సగభాగం మాత్రమే చూడగలుగుతారు. మిగిలిన సగ భాగం తిరునామం కింద ఉంటుంది. 
 
స్వామివారి విగ్రహం పాదాల నుంచి పొంగిపొరలే జలప్రవాహాన్ని విరజా నదిగా పిలుస్తుంటారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇది ఎక్కడ నుంచి ప్రవహిస్తుందనేది ఇంతవరకు ఎవరికీ అంతుచిక్కలేదు. అంతేకాదు అప్పుడప్పుడు స్వామివారి విగ్రహం వేడి పొగలను కక్కుతూ ప్రసరిస్తూ ఉంటుంది. 
 
శ్రీవారి కళ్ళ నుంచి అత్యంత శక్తివంతమైన కిరణాలు వస్తున్నాయని భావించిన అర్చకులు ఎక్కువ రోజులు కళ్ళను మూసి ఉంచే విధంగా తిరునామాన్ని పెద్దదిగా పెడతారని చెప్పుకుంటారు. వారంలో ఒక్కరోజు మాత్రమే.. అంటే గురువారం మాత్రమే స్వామివారి కళ్ళను పూర్తిగా దర్శించే విధంగా తిరునామాన్ని చిన్నదిగా పెడతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దె చెల్లించలేక భార్య - కుమార్తెపై అత్యాచారానికి ఇంటి యజమానికి అనుమతిచ్చిన భర్త...

మూడు రాజధానులకు చెక్.. రూపు రేఖలు మార్చేసిన చంద్రబాబు.. భారీ ప్రాజెక్టులు

ఏసీ స్లీపర్ బస్సులో మంటలు.. తొక్కిసలాటలో సీటు కిందకి చిన్నారి.. సజీవ దహనం

పుచ్చకాయలు తిన్న తండ్రీకొడుకులు, తండ్రి మృతి, కొడుకు పరిస్థితి విషమం

Revanth in National Politics: 2034 వరకు సీఎం.. ఆ తర్వాత జాతీయ రాజకీయాలు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

అమావాస్య రోజున శని జయంతి- ఏకకాలంలో అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి?

16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

తర్వాతి కథనం
Show comments