Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రులు: గ్రహ దోషాలు తొలగిపోవాలంటే.. ఏం చేయాలి? (video)

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (21:19 IST)
నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. ఏడాదిలో నాలుగు నవరాత్రులు వస్తాయి. ఇందులో శరన్నవరాత్రులకు అత్యంత ప్రాముఖ్యమైనవి. ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల అలంకరణలతో, తొమ్మిది రకాల నైవేద్యాలతో పూజించడం ద్వారా నవగ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చు. సాధారణంగా శరన్నవరాత్రులు నవమితో ముగుస్తాయి. 
 
ముఖ్యంగా అష్టమి, నవమి తిథిల్లో అమ్మవారి ప్రార్థన విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రెండు తిథుల్లో అమ్మవారికి పూజలు చేయడం ద్వారా గ్రహదోషాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇంకా విడిపోయిన దంపతులు కూడా ఒక్కటవుతారు. దొంగతనం భయం, వస్తువులు వృధా, ద్రవ్యం వృధా వంటివి వుండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

తర్వాతి కథనం
Show comments