మాఘ పూర్ణిమ.. సముద్ర స్నానం.. శివాలయంలో నువ్వులనూనెతో ...

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (18:45 IST)
మాఘ పూర్ణిమ ఈ నెల ఐదో తేదీన వస్తోంది.  మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధమైంది. అలాంటి ఈ మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత వుంది.  మాఘపూర్ణిమను "మహామాఘి'' అని అంటారు. ఈ మహామాఘి శివకేశవులకు ప్రీతికరం. 
 
మాఘ పూర్ణిమ రోజున సముద్ర స్నానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇలా సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. 
 
శుక్ల, కృష్ణ పక్షాలలోనే గాకుండా మాఘపూర్ణిమ నాడు స్నానానంతరం తిలలు, ఉసిరికలు, దానం చేయవచ్చు. నియమంగా శివపూజ, విష్ణుపూజ, అభీష్ట దేవతాపూజ చేయాలి.
 
ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించడం సకల శుభాలనూ ప్రసాదిస్తుంది. ఈ మాసంలో ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున శివాలయంలో దీపమెట్టడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.

మాఘి పూర్ణిమ నాడు, భక్తులు తెల్లవారుజామున పవిత్ర నదిలో స్నానం చేయాలి.
 
-స్నానం చేసిన తర్వాత సూర్య మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.
 
-శ్రీకృష్ణుడిని పూజించి ఉపవాసం ఉండాలి.
 
- పేదలకు, బ్రాహ్మణులకు ఆహారం దానంగా అందించాలి.
 
- నల్ల నువ్వులు దానం చేయాలి.
 
-'ఓం నమో నారాయణ' మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన బస్సును తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

లేటెస్ట్

దీపం జ్యోతిః పరబ్రహ్మః

Karthika Masam 2025 : కార్తీకమాసం సోమవారాలు, ఉసిరి దీపం తప్పనిసరి.. శివకేశవులను పూజిస్తే?

karthika maasam food: కార్తీక మాసంలో తినాల్సిన ఆహారం ఏమిటి, తినకూడనవి ఏమిటి?

టీటీడీకి రూ.900 కోట్లు-ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో పెరిగిన విరాళాలు

Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. దీపారాధన, దీపదానం.. బిల్వార్చన చేస్తే?

తర్వాతి కథనం
Show comments