కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

సెల్వి
శుక్రవారం, 29 నవంబరు 2024 (08:01 IST)
lord shiva
కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివలింగం మీద రాళ్ల ఉప్పు వుంచి నమస్కారం చేయడం ద్వారా మహిళలకు దీర్ఘసుమంగళి యోగం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కార్తిక మాస శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడికి కొబ్బరి ముక్కలు, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం నైవేద్యంగా పెట్టాలి. జాతకంలో నవగ్రహాలు అనుకూలించాలంటే బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చేయాలి. 
 
మనశ్శాంతి కోసం వెన్నతో అభిషేకించాలని సూచిస్తున్నారు. పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలంటే ద్రాక్షపండ్ల రసంతో శివాభిషేకం నిర్వహించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అలాగే శత్రుబాధలు తొలగిపోవాలనుకున్న వారు మాస శివరాత్రి రోజున ఖర్జూర పండ్ల రసంతో శివలింగానికి అభిషేకం చేయాలని.. ఈ రోజున శివాలయాల్లో జరిగే పూజలు, అభిషేకాల్లో పాల్గొనే వారికి సకల దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

భార్యాభర్తల గొడవ- ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వదిలేసిన తండ్రి.. తర్వాత ఏం జరిగింది?

హైదరాబాద్-విజయవాడ హైవే.. నాలుగు నుంచి ఆరు లేన్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

నేను నమ్మని దాన్ని ప్రజలకు చెప్పలేను, అలా రూ 150 కోట్లు వదిలేసిన పవన్ కల్యాణ్

Python: తిరుమల రెండో ఘాట్‌లో పెద్ద కొండ చిలువ కలకలం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

karthika masam, దీపం జ్యోతిః పరబ్రహ్మః, కళ్ళతో దీపం జ్వాలను ఏకాగ్రతతో చూస్తే?

03-11-2025 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం.. ఎవరికి?

02-11-2025 నుంచి 08-11-2025 వరకు మీ వార ఫలితాలు - అన్ని విధాలా అనుకూలమే

November 2025 Monthly Horoscope : నవంబర్ మాసం 12 రాశులకు ఎలా వుంటుంది? ఆ రెండు రాశులు?

Vishweshwara Vrat 2025: విశ్వేశ్వర వ్రతం ఎప్పుడు, ఆచరిస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments