Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మదేవుడు 5 ముఖాలు కలవాడు... మరి చతుర్ముఖుడు ఎలా అయ్యాడు?

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:40 IST)
బ్రహ్మదేవుడికి 5 ముఖాలు ఉండేవి. బ్రహ్మ విష్ణువు ఇరువురిలో ఎవరు గొప్పవారు అనే సంవాదం వచ్చినప్పుడు శివుడు లింగాకారం ధరించి విష్ణువుని తన మూలం చూసి రమ్మని, బ్రహ్మను తన అగ్ర భాగం చూసి రమ్మని చెప్పాడు. విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళి లింగమూలం చూడలేక తిరిగి వచ్చి శివుడికి నిజం చెప్పాడు. బ్రహ్మ హంస రూపుడై పైకి పోయి అగ్రభాగం చూడకున్నా చూసానని అబద్దం చెప్పాడు. 
 
అసత్య దోషం వల్ల అతని ముఖం ఒకటి గాడిద ముఖంగా మారిపోయింది. బ్రహ్మ తాను అధికుడునని గర్వంచినందుకు, గర్వం తగదని శివుడు చెప్పినా వినలేదు. పైగా తన గాడిద ముఖంతో శివుణ్ణి తీవ్రంగా దూషించాడు. శివుడు కాలభైరవుణ్ణి సృష్టించి తనను దూషించిన బ్రహ్మ శిరస్సును ఖండించమన్నాడు.
 
బైరవుడు శివుని ఆదేశం మేరకు ఆ తలను ఖండించాడు. అలా ఖండింపబడిన బ్రహ్మ శిరస్సుకు చెందిన కపాలం చేతబట్టి శివుడు భిక్షాటనం చేస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అలా బ్రహ్మ దేవుడు చతుర్ముఖుడు అయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా అమ్మకు కట్లపొడి, ఆకులు ఇష్టం.. ఉచిత బస్సులో వెళ్తున్నా.. వీడియో వైరల్

Lancet Study: భారత్‌ను వణికిస్తున్న మధుమేహం.. 10మందిలో నలుగురికి ఆ విషయమే తెలియదు!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబడదు.. పల్లా శ్రీనివాసరావు

అమరావతి గురించి ఏడవడం ఆపండి.. వైకాపా నేతలకు కౌంటరిచ్చిన నారాయణ

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో కుప్పకూలిపోయిన యువకుడు.. ఆ తర్వాత?

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

TTD: తిరుత్తణి కుమార స్వామికి శ్రీవారి సారె -మంగళ వాద్యం, దరువుల మధ్య..?

వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 కోసం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం.. త్వరలో ప్రారంభం

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

తర్వాతి కథనం
Show comments