Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలాంటి వారు బతికి వున్నా మరణించినవారితో సమానం...

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (22:51 IST)
మనుషులు రకరకాలుగా వుంటారు. ఐతే ఒక్కో మనిషి ప్రత్యేకత ఒక్కో విధంగా వుంటుంది. కానీ కొందరిని మాత్రం పెద్దలు తరచి తరచి చూసి సూక్తులు వల్లించారు. ఆ లక్షణాలు కలిగిన వ్యక్తులు బతికి వున్నా మరణించినవారితో సమానం అని చెప్పారు. ఇంతకీ వారు ఎలాంటివారు... చూద్దాం.

 
స్త్రీ ధనంతో జీవించేవాడు బ్రతికి వున్నా మరణించినవాడితో సమానం. ఇంకా... ఎల్లప్పుడూ ఇంట్లోనే వుండేవారు, సభలో భంగపడినవారు, తీరని దుఃఖాన్ని అనుభవించువారు అలాంటివారే.

 
అర్థించిన వారికి ఉపకారం చేయనివారు, సమాజానికి కీడు చేసేవారు, రహస్యమైన పని రచ్చకు తెచ్చేవారు, ఎడతెగని దారిద్ర్యాన్ని అనుభవించువారు, తీరని రోగంతో బాధపడేవారు బతికి వున్నప్పటికీ మరణించినవారితో సమానం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

తర్వాతి కథనం
Show comments