Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

సెల్వి
గురువారం, 14 నవంబరు 2024 (17:00 IST)
కార్తీక పౌర్ణమి నవంబర్ 15 ఉదయం 6:19 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే నవంబర్ 16న తెల్లవారుజామున 2:58 గంటలకు ముగుస్తుంది. ఈ సంవత్సరం దేవ దీపావళి నవంబర్ 15 న జరుపుకుంటారు. ఈ రోజున గంగాస్నానం చేసి అనంతరం దీపదానం చేయండి. ఇలా చేయడం వల్ల 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. 
 
కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో సత్యనారయణ కథను పారాయణం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. 
 
కార్తీక పౌర్ణమి రోజున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ద్వారా జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున, 11 పిండి దీపాలను తయారు చేసి.. ఆ దీపాలను నెయ్యితో వెలిగించాలి. ఈ దీపాలను సాయంత్రం వేళ రావి చెట్టు కింద వెలిగించాలి. తర్వాత రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా శుభ ఫలితాలు వుంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

24-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

23-03-2025 ఆదివారం మీ రాశిఫలాలు : ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

23-03-2025 నుంచి 29-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments