Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసం విశిష్టత.. సోమవారం ఇలా చేస్తే?

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (19:43 IST)
Karthika Masam
కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత శివుడిని పూజిస్తే పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో వచ్చే పంచమి తిథిలో వారాహి దేవిని పూజించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
అలాగే కార్తీక మాసం సోమవారాలు అత్యంత పవిత్రమైనవి. ఈ మాసంలో శివుడిని ఆరాధించడం, పంచామృతాలతో అభిషేకం చేయాలి. నదీస్నానాలు కార్తీక మాసంలో పవిత్రమైనవి. 
 
కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే శివాలయానికి వెళ్లి దీపారాధన చేయాలి. పగలంతా ఉపవాసం వుండాలి. నమకచమకం చదవాలి. శ్రీసూక్తం పఠించావి, మహాదేవునికి రుద్రాభిషేకం చేయించాలి. తులసీ కోట ముందు, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించాలి.
 
కార్తీక మాసంలో ఉపవాసం, స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి. అయితే ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసం జోలికి పోకూడదు. కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో చోరీకి వెళ్లి ఇంట్లోనే నిద్రపోయిన దొంగ

వంట గ్యాస్ సిలిండర్ పేలుడు : ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

భార్యాభర్తలపై కాల్పులు జరిపిన ప్రేమికుడు.. నన్ను కాదని అతడితో వెళ్తావా?

జమ్మూకాశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ?వార్తలను ఖండించిన సీఎం ఒమర్

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments