Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసం విశిష్టత.. సోమవారం ఇలా చేస్తే?

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (19:43 IST)
Karthika Masam
కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత శివుడిని పూజిస్తే పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో వచ్చే పంచమి తిథిలో వారాహి దేవిని పూజించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
అలాగే కార్తీక మాసం సోమవారాలు అత్యంత పవిత్రమైనవి. ఈ మాసంలో శివుడిని ఆరాధించడం, పంచామృతాలతో అభిషేకం చేయాలి. నదీస్నానాలు కార్తీక మాసంలో పవిత్రమైనవి. 
 
కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే శివాలయానికి వెళ్లి దీపారాధన చేయాలి. పగలంతా ఉపవాసం వుండాలి. నమకచమకం చదవాలి. శ్రీసూక్తం పఠించావి, మహాదేవునికి రుద్రాభిషేకం చేయించాలి. తులసీ కోట ముందు, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించాలి.
 
కార్తీక మాసంలో ఉపవాసం, స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి. అయితే ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసం జోలికి పోకూడదు. కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నన్ను వేశ్యగా మారుస్తానన్నాడు, అందుకే చంపేసా: భర్త హత్యపై భార్య

గూగుల్ మ్యాప్‌పై గుడ్డి నమ్మకం- ఇటలీలో ఎగురుతూ కిందపడిన బీఎండబ్ల్యూ కారు (video)

జగన్‌తో విబేధాలు అక్కడ నుంచే మొదలు.. రఘు రామ కృష్ణంరాజు

తిరుమలలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి ఆహుతి అయిన కారు (video)

తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తోంది.. చిన్నారి కంటతడి.. హరీష్ రావు భావోద్వేగం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

తర్వాతి కథనం
Show comments