Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసం విశిష్టత.. సోమవారం ఇలా చేస్తే?

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (19:43 IST)
Karthika Masam
కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత శివుడిని పూజిస్తే పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో వచ్చే పంచమి తిథిలో వారాహి దేవిని పూజించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
అలాగే కార్తీక మాసం సోమవారాలు అత్యంత పవిత్రమైనవి. ఈ మాసంలో శివుడిని ఆరాధించడం, పంచామృతాలతో అభిషేకం చేయాలి. నదీస్నానాలు కార్తీక మాసంలో పవిత్రమైనవి. 
 
కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే శివాలయానికి వెళ్లి దీపారాధన చేయాలి. పగలంతా ఉపవాసం వుండాలి. నమకచమకం చదవాలి. శ్రీసూక్తం పఠించావి, మహాదేవునికి రుద్రాభిషేకం చేయించాలి. తులసీ కోట ముందు, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించాలి.
 
కార్తీక మాసంలో ఉపవాసం, స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి. అయితే ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసం జోలికి పోకూడదు. కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments