Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీకం: నెయ్యి దీపం లేదా నూనె దీపం.. ఏది శ్రేయస్కరం?

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (16:22 IST)
కార్తీక మాసంలో పూజా గృహంలో నెయ్యి లేదా నూనెతో ఏ దీపం వెలిగిస్తే అత్యంత శ్రేయస్కరమో తెలుసుకుందాం. నెయ్యి, నూనె, ఆవనూనె లేదా జాస్మిన్ ఆయిల్‌తో దీపం వెలిగించడం మంచిది. దేవుడికి కుడి వైపున నెయ్యి దీపం, ఎడమ వైపు నూనె దీపం వెలిగించడం శ్రేయస్కరం. 
 
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి నెయ్యి, కోరికలు నెరవేరేందుకు నూనె దీపాలు వెలిగిస్తారు. నెయ్యి దీపం వెలిగించడం వల్ల రోగాలతో పాటు ఇంటి వాస్తు కూడా పోతుంది. శివపురాణం ప్రకారం, ప్రతిరోజూ నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తుంది.
 
నెయ్యి దీపం గాలిని శుద్ధి చేస్తుంది. గాలిలో ఉన్న క్రిములను నాశనం చేస్తుంది. నెయ్యి సువాసన మానసిక ప్రశాంతతను ఇస్తుంది. నిరాశను తొలగిస్తుంది. నెయ్యికి విద్యుదయస్కాంత శక్తిని ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంది, దీని వల్ల చర్మ వ్యాధి ఉండదు. నెయ్యి దీపం అన్ని బాధలను నాశనం చేస్తుంది. కాబట్టి, నెయ్యి దీపం అత్యంత శ్రేయస్కరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

09-08-2025 శనివారం ఫలితాలు - పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త...

Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు

08-08-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు...

Raksha Bandhan 2025: రాఖీ పండుగ రోజున అరుదైన మహా సంయోగం.. ఏ టైమ్‌లో రాఖీ కట్టాలి?

శ్రావణ వరలక్ష్మి వ్రతం, పూజ విధానం

తర్వాతి కథనం
Show comments