కార్తీకం: నెయ్యి దీపం లేదా నూనె దీపం.. ఏది శ్రేయస్కరం?

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (16:22 IST)
కార్తీక మాసంలో పూజా గృహంలో నెయ్యి లేదా నూనెతో ఏ దీపం వెలిగిస్తే అత్యంత శ్రేయస్కరమో తెలుసుకుందాం. నెయ్యి, నూనె, ఆవనూనె లేదా జాస్మిన్ ఆయిల్‌తో దీపం వెలిగించడం మంచిది. దేవుడికి కుడి వైపున నెయ్యి దీపం, ఎడమ వైపు నూనె దీపం వెలిగించడం శ్రేయస్కరం. 
 
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి నెయ్యి, కోరికలు నెరవేరేందుకు నూనె దీపాలు వెలిగిస్తారు. నెయ్యి దీపం వెలిగించడం వల్ల రోగాలతో పాటు ఇంటి వాస్తు కూడా పోతుంది. శివపురాణం ప్రకారం, ప్రతిరోజూ నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తుంది.
 
నెయ్యి దీపం గాలిని శుద్ధి చేస్తుంది. గాలిలో ఉన్న క్రిములను నాశనం చేస్తుంది. నెయ్యి సువాసన మానసిక ప్రశాంతతను ఇస్తుంది. నిరాశను తొలగిస్తుంది. నెయ్యికి విద్యుదయస్కాంత శక్తిని ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంది, దీని వల్ల చర్మ వ్యాధి ఉండదు. నెయ్యి దీపం అన్ని బాధలను నాశనం చేస్తుంది. కాబట్టి, నెయ్యి దీపం అత్యంత శ్రేయస్కరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో వీధి కుక్కల స్త్వైర విహారం, వీడియో

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కోర్టు ఉపశమనం.. ఆన్‌లైన్‌లో వ్యాప్తికి అడ్డుకట్ట

హన్మకొండ బాలుడు నిరంజన్ వద్దకు గంటలో కుక్కపిల్ల పంపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, వీడియో

పానీపూరీ తిన్న 15మంది పిల్లలకు అస్వస్థత.. ఏమైంది?

ప్రియురాలితో పెళ్లి కోసం భారీ చోరీకి పాల్పడిన ప్రియుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2026 బుధవారం ఫలితాలు - వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు....

Elachi Lamp: ఉన్నత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఏలకుల దీపం వెలిగిస్తే?

16-06-2026 మంగళవారం ఫలితాలు- అతిగా శ్రమించవద్దు

15-06-2026 సోమవారం ఫలితాలు - పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు....

సాయిబాబా తన భక్తులు దైనందిన జీవితంలో పాటించాలని బోధించిన 4 ముఖ్య సూత్రాలు ఏవి?

తర్వాతి కథనం
Show comments