పారిజాతం చెట్టును ఇంట్లో పెడితే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (22:54 IST)
పారిజాతం చెట్టును లక్కీ పారిజాతం అని అంటారు. ఈ లక్కీ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకుంటే వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము.
 
పారిజాతం పువ్వులు ఎవరి ఇంట్లో వికసిస్తాయో అక్కడ ఎల్లప్పుడూ ఆనందం, శాంతి ఉంటుంది.
 
పారిజాతం పువ్వులు ఒత్తిడిని తొలగించి జీవితంలో ఆనందాన్ని నింపే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
 
పారిజాతం అద్భుతమైన పువ్వులు రాత్రిపూట వికసిస్తాయి, చుట్టూ సువాసనను వ్యాపింపజేయడం ద్వారా సానుకూల శక్తిని వ్యాప్తి చేస్తాయి.
 
పారిజాతం చెట్టును తాకడం ద్వారా, వ్యక్తి యొక్క అలసట తొలగిపోతుందని నమ్ముతారు.
 
పారిజాతం చెట్టు ఎక్కడ నాటితే అక్కడ లక్ష్మి నివాసం ఉంటుందని విశ్వాసం.
 
ఇంటి ప్రాంగణంలో పారిజాతం ఉండటం వల్ల అన్ని రకాల గ్రహ పీడలు, వాస్తు దోషాలు తొలగిపోతాయి.
 
ఇంటి ప్రాంగణంలో పారిజాతం వుంటే అక్కడి ప్రజలు దీర్ఘాయుష్షులు, ధనవంతులు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి

యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి

దక్షిణ కోస్తా - రాయలసీమను వణికిస్తున్న దిత్వా తుఫాను - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అన్నీ చూడండి

లేటెస్ట్

Sabarimala: శబరిమల ట్రెక్కింగ్ మార్గాల్లో 65 పాములను పట్టేశారు.. భక్తుల కోసం వివిధ బృందాలు

Chanakya Neeti for Women : చాణక్య నీతి ప్రకారం మహిళలు ఇలా జీవించాలట

28-11-2025 శుక్రవారం ఫలితాలు - లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం...

27-11-2025 గురువారం ఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

Cow Worship: ఈ పరిహారం చేస్తే చాలు.. జీవితంలో ఇక అప్పులే వుండవట..

తర్వాతి కథనం
Show comments