విష్ణుమూర్తిని పూజిస్తే...?

ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రశాంతత చేకూరుతుంది. ఎందుకంటే భగవంతుడు తమయందు ఉన్నాడనే భరోసా కలుగుతుంది. భగవంతుని ఆరాధన వలన రకరకాల దోషాలు తొలగిపోతాయి శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలతో చెబుతున్నారు. వినాయక

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (11:53 IST)
ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రశాంతత చేకూరుతుంది. ఎందుకంటే భగవంతుడు తమయందు ఉన్నాడనే భరోసా కలుగుతుంది. భగవంతుని ఆరాధన వలన రకరకాల దోషాలు తొలగిపోతాయి. శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. వినాయకుని పూజించడం వలన ఆటంకాలు తొలగిపోయి విజయాలు పొందుతారు. శివారాధన చేయడం వలన జన్మజన్మల పాపాలు నశించి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.
 
విష్ణుమూర్తి పూజించడం వలన సిరిసంపదలు చేకూరుతాయి. తద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వలన ఆపదలు తొలగిపోయి దుష్టశక్తుల పీడలు నివారించబడుతాయి. హనుమంతుని పూజించడం వలన శని దోషాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామిని సేవించడం వలన సర్పదోషాలు నివారించబడుతాయి. దుర్గాదేవిని పూజించడం వలన దుర్గతులు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

14-10-2025 మంగళవారం ఫలితాలు - మొండిబాకీలు వసూలవుతాయి.. ఖర్చులు అధికం...

కన్యారాశిలోకి శుక్రుడి సంచారం.. కన్యారాశికి, వృశ్చికరాశికి సువర్ణయుగం

Kalashtami 2025: కాలాష్టమి రోజున వస్త్రదానం లేదా డబ్బుదానం చేస్తే..?

13-10-2025 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

12-10-2025 శనివారం ఫలితాలు- తొందరపాటు నిర్ణయాలు తగవు

తర్వాతి కథనం
Show comments