Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢంలో గుప్త నవరాత్రులు.. కలశ స్థాపన ఎలా?

సెల్వి
శుక్రవారం, 5 జులై 2024 (17:56 IST)
ఆషాఢ మాసంలో జరుపుకునే నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు.ఆషాఢ గుప్త నవరాత్రి 2024 జూలై 06వ తేదీ శనివారం ప్రారంభమై జూలై 15వ తేదీ సోమవారం ముగుస్తాయి. ఈ గుప్త నవరాత్రులలో దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారు.
 
గుప్త నవరాత్రులలో ఆచారాలు, మంత్ర తంత్రాలతో దుర్గాదేవిని పూజించడం ద్వారా అన్ని రకాల వ్యాధులు, దుఃఖాలు, దోషాలు తొలగిపోతాయని నమ్మకం. గుప్త నవరాత్రుల మొదటి రోజున కలశ స్థాపన చేస్తారు. ఈ కలశ స్థాపనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే సకల దేవతలు ఈ కలశంలో కొలువై ఉంటారని విశ్వాసం. 
 
కలశాన్ని స్థాపించిన స్థలంలో మొత్తం 9 రోజులు పూజ చేయాలి, ఈ తొమ్మిది రోజులు పూర్తి కాకుండా పాటు పొరపాటున కూడా దాని స్థానం నుండి తొలగించకూడదు. కలశ సంస్థాపన సమయంలో మురికి నీరు, నల్ల మట్టిని ఉపయోగించవద్దు.
 
ఆషాఢ గుప్త నవరాత్రులు దుర్గా అని కూడా పిలువబడే శక్తి దేవి యొక్క తొమ్మిది అవతారాలను ఆరాధించడానికి అంకితం చేయబడిన తొమ్మిది రోజుల పండుగ. భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా జరుపుకుంటారు. దీనిని శాకంభరి నవరాత్రి లేదా గాయత్రీ నవరాత్రి అని కూడా అంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

లేటెస్ట్

21-07-2025 సోమవారం దినఫలితాలు - పందాలు, బెట్టింగుకు దూరంగా ఉండండి...

Daily Astrology: 20-07-2025 ఆదివారం ఫలితాలు-కష్టపడినా ఫలితం ఉండదు.. ఓర్పుతో?

Weekly Horoscope: 21-07-2025 నుంచి 27-07-2025 వరకు వార ఫలితాలు

Pothuraju: హైదరాబాద్‌లో బోనాలు - పోతురాజు అలంకరణ ఎలా జరుగుతుంది.. నిష్ట నియమాలేంటి? (video)

19-07-2025 శనివారం దినఫలితాలు - ఏకాగ్రతతో యత్నం సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments