Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిమాన్వితమైన దేవాలయాలు, ఈ విశేషాలు తెలుసా?

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (22:46 IST)
మన దేశంలో వున్న ఆలయాల్లో కొన్నింటికి విశేషమైన మహిమలు ఉన్నాయని చెపుతారు. ఈ మాటలకు తగ్గట్లు ఆలయాల స్వరూపం, స్థితి కూడా అలాగే గోచరిస్తుంది. అచ్చం మనిషి శరీరం వలె ఉండే ఆలయాలున్నాయి. వాటిలో హేమాచల నరసింహ స్వామి, శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి.
 
అలాగే మనిషి వలె గుటకలు వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ. ఇక ఛాయా విశేషాల విషయానికి వస్తే.. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ తల్లకిందుల ఆకృతిలో ఒక చోట పడుతుంది. బృహదీశ్వరాలయం నీటిలో తేలే విష్ణువు (టన్నుల బరువుంటుంది ), నేపాల్.
 
తిరుమల వెంకటేశ్వరస్వామి, అనంత పద్మనాభస్వామి, రామేశ్వరం, కంచి, చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం ఇలా అన్ని దేవాలయాల్లో ఒక్కో విశిష్టత వుంది. 
 
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమఘుమలాడుతుంది పూరి ప్రసాదం. ఇవన్నీ మహిమాన్వితాలు. అందుకే భారత గడ్డను పుణ్యభూమి అని సంబోధిస్తుంటారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Iran: అమెరికాతో చర్చలు.. అవసరమైతే చూద్దాం... సయ్యద్ అబ్బాస్

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

అన్నీ చూడండి

లేటెస్ట్

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments