శ్రీకృష్ణ పరమాత్మ ధరించే శంఖం విశిష్టత ఏమిటో తెలుసా?

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (23:36 IST)
శ్రీ కృష్ణ పరమాత్మ ధరించే శంఖం పాంచజన్యం. ఈ పాంచజన్యం విశిష్టత గురించి చాలా సందర్భాల్లో చెప్పబడింది. ఇప్పుడు మనం దీని గురుంచి తెలుసుకుందాం. పాంచజన్యం ప్రత్యేకత ఏమిటంటే ఒక శంఖంలో మరో నాలుగు శంఖాలు వుంటాయి.

సహజంగా వేయి శంఖాలలో ఒకటి  మాత్రమే దక్షిణావర్త శంఖం ఉద్భవిస్తుంది. వాటిలో ఒక శంఖం గోమడి శంఖం. నూరు లక్షల గోమడి శంఖాలలో ఒక శంఖం పాంచజన్య శంఖంగా ఆవిర్భవిస్తుంది.
 
అంతటి మహిమాన్వితమైన, పవిత్రమైన శంఖాన్ని దర్శించడమే పరమ పవిత్రమని పురాణాల్లో చెప్పబడింది. ఈ రకమైన మహిమాన్వితమైన పాంచజన్య శంఖం మైసూరు లోని చాముండేశ్వరి దేవి ఆలయంలో వున్నది. ఈ శంఖాన్ని మైసూరు సంస్థానాధీశులు చాముండేశ్వరీ దేవికి కానుకగా సమర్పించారు. అమ్మవారి ఆరాధనోత్సవాలలో ఈ విశేష శంఖాన్ని ఉపయోగిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్ దళిత బాలికపై ఆటో రిక్షా డ్రైవర్ అఘాయిత్యం.. ఇంటికి తీసుకెళ్లి..?

శానిటైజర్ తాగించి, తుపాకీతో బెదిరించి లైంగికంగా వేధించారు.. మహిళా కానిస్టేబుల్‌కే ఈ పరిస్థితి

సాంబారు పాత్రలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి.. పుట్టినరోజుకు ఒక్క రోజు ముందే?

ఏపీలో ఎనిమిది ఓడరేవు ఆధారిత పారిశ్రామిక నగరాలు

తెలంగాణలో రూ.10వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం.. కరణ్ అదానీ ప్రకటన

అన్నీ చూడండి

లేటెస్ట్

06-12-2025 శనివారం ఫలితాలు- రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

శనివారం ఆంజనేయ పూజ.. అరటిపండ్లు, సింధూరం, నువ్వుల నూనె.. ఈ మంత్రం..

05-12-2025 శుక్రవారం ఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

కలలో ప్రియురాలు నవ్వుతూ మీ వెనుకే నడుస్తున్నట్లు కనిపిస్తే...?!!

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

తర్వాతి కథనం
Show comments