కార్యార్థియైన ధీరుడు ఎలా వుంటాడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (23:30 IST)
కార్యార్థి అయినవాడు సందర్భాన్ని బట్టి మెసలడంలో నేర్పరి అయి వుంటాడు. అతడు వీలునుబట్టి ఒకచోట భూశయనానికి అయినా సిద్ధపడతాడు. పరుపులపై పడుకునే అవకాశం వున్నప్పుడు, దానిని ఉపయోగించుకుంటాడు.

 
షడ్రషోపేతమైన భోజనం దొరికితే సరే... లేదంటే కాయగూరలతో చేసినవైనా ఆఖరికి పచ్చడి మెతుకులు తింటూ సరిపుచ్చుకుంటాడు. ఒకచోట పట్టుపీతాంబరాలను ధరించగలడు. వేరొకచోట బొంతగుడ్డపైన పడుకోగలడు.

 
అయితే అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవలసినది ఏంటంటే... కష్టాలు కలిగాయని దుఃఖించడమో, సుఖాలు లభించాయని ఆనందించడమో వుండదు అతనికి. నీతివేత్తలైనవారి చేత పొగడబడినా, కొన్ని సందర్భాల్లో వారి చేతనే విమర్శించినా ధీరులు తమ న్యాయమార్గాన్ని విడిచిపెట్టరు. ఎందుకంటే వారికి తాము అనుసరిస్తున్న మార్గం న్యాయమైనది అనే స్పృహ వుంటుంది కనుక.

 
అలాగే సంపదలు వచ్చినా, పోయినా, ఆ క్షణమే ప్రాణం పోతున్నా చాలా కాలం బ్రతికినా న్యాయం మాత్రం తప్పరు వీరు. ప్రశంసలకు, విమర్శలకు, అల్పాయుష్షుకు, అధికాయుష్షుకు న్యాయమార్గానుసారం నడిచేవారు లొంగరు. అదే వారి బలం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వచ్చే యేడాది నుంచి ఆన్‍‌లైన్‌లో నీట్ ప్రవేశపరీక్ష : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

తిరుపతిలో దారుణం, వేసవి శెలవులకు వచ్చిన 16 ఏళ్ల బాలికపై బాబాయ్ అత్యాచారం

నీట్-యూజీ 2026: జూన్ 21న మళ్లీ పరీక్ష.. ఎన్టీఏ ప్రకటన

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

తర్వాతి కథనం
Show comments