వంటచేసే వారు ఎలా ఉండాలి...?

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (13:04 IST)
వంటచేసేవారు పరిశుభ్రముగా ఉండాలి. ఆరోగ్యముగా ఉండాలి. వంటచేసేటప్పుడు వారి మనస్సులో ప్రేమ, సద్భావం, శాంతం, శ్రద్ధ ఇటువంటివి స్థిరపడాలి. కామక్రోధాలకు, వైరమునకు, హింస, క్షుద్రసంకల్పాలకు వారి మనస్సులో చోటుండరాదు. వారు జిహ్వచాపల్యానికి లోనుకాకూడదు. వంట చేస్తూ చేస్తూ పదార్థాలను రుచి చూడరాదు. వంట చేసే వారి హృదయంలో ఆత్మీయభావం ప్రేమ, హితాకాంక్ష ఉండాలి. ఇటువంటివారు చేసే వంట రుచికరం.
 
శ్రీ కృష్ణ భగవానుడు దుర్యోధనుడెంత బలవంతపరిచినా అతనిలో ఆత్మీయత సద్భావం లోపించినందున అతని విందుభోజనాన్ని తిరస్కరించి భక్తిప్రపత్తులుండే విదురునింటికి పోయి సంతృప్తిగా భుజించినాడు.

కన్నతల్లి, కట్టుకొన్న భార్య, తోడబుట్టువు తనపై ఆత్మీయభావంగా చేసే వంట, వడ్డన పరిశుద్దము, పవిత్రము, ఆరోగ్యప్రదము అవుతుంది. వంటవాండ్లకు, నౌకర్లకు అటువంటి ఆత్మీయత, ప్రేమ ఉండవు. వారు డబ్బు మనుషులు. అందువల్ల ఆత్మీయులే వంట చేయవలెను. వారే వడ్డించాలి. అప్పుడే అన్ని విధాల ఆరోగ్యము, ఆనందము, సంతృప్తి కలుగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

అన్నీ చూడండి

లేటెస్ట్

సంఖ్యా శాస్త్రం: 12 నెలలు.. ఏ నెలలో పుట్టిన మహిళలు.. ఎలా వుంటారు..?

Sparsha Darshanam: శ్రీశైలం స్పర్శ దర్శనం చేసుకునే భక్తులకు ఉచిత లడ్డూ

27-10-2025 సోమవారం దినఫలాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

Skanda Sashti 2025: స్కంధ షష్ఠి రోజున పూజ ఎలా చేయాలి.. ఏ శ్లోకాన్ని పఠించాలి?

ఇంద్రకీలాద్రిపై నాగుల చవితి వేడుకలు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో?

తర్వాతి కథనం
Show comments