గరిడేపల్లి అయ్యప్పస్వామి మహిమలు....

అయ్యప్పస్వామి లీలా విశేషాలు అనేకం. అందుకే భక్తులు ఆయన దీక్షను తీసుకోవడం, శబరిమలకు వెళ్లి జ్యోతి దర్శనం చేసుకోవడం చేస్తుంటారు. ప్రతి గ్రామం నుండి ఆయన దర్శనం కోసం వెళ్లే భక్తులు, ఆ స్వామి భజనలు చేసుకోవడ

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (11:22 IST)
అయ్యప్పస్వామి లీలా విశేషాలు అనేకం. అందుకే భక్తులు ఆయన దీక్షను తీసుకోవడం, శబరిమలకు వెళ్లి జ్యోతి దర్శనం చేసుకోవడం చేస్తుంటారు. ప్రతి గ్రామం నుండి ఆయన దర్శనం కోసం వెళ్లే భక్తులు, ఆ స్వామి భజనలు చేసుకోవడానికి అభిషేకాదులు జరిపించుకోవడానికి గాను ఆయన ఆలయాన్ని నిర్మించుకుంటున్నారు.
 
అలా భక్తులంతా కలిసి నిర్మించుకున్న అయ్యప్పస్వామి ఆలయాలలో ఒకటి గరిడేపల్లి. నల్గొండ జిల్లాలోని ఓ మండల కేంద్రంగా ఈ గ్రామం కనిపిస్తుంది. ఈ ఊళ్లో చాలాకాలం నుండి రామాలయం ఉంది. ప్రాచీనకాలం నాటి శివలింగం ఒకడి బయటపడగా ఆ శివలింగానికి కూడా ఆలయాన్ని కట్టించారు. 
 
అలా శివకేశవుల ఆలయాలు అలరారుతుండగా ఇటీవలే అయ్యప్పస్వామి ఆలయాన్ని కూడా నిర్మించుకున్నారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం భక్తులకు మానసిక ప్రశాంతతను అందిస్తు ఉంటుంది. స్వామి దర్శనం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. అయ్యప్పస్వామి ఆరాధన అన్ని శుభాలను కలిగిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP Liquor Scam: రూ.3,200 కోట్ల ఏపీ మద్యం కుంభకోణం- 48 మందిపై కేసులు

Nara Lokesh: విద్యార్థులకు కరాటే నేర్పిస్తాం.. నారా లోకేష్

విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...

భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి

Student: హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

అన్నీ చూడండి

లేటెస్ట్

నవంబరు 2025లో వృషభ, కర్కాటక, సింహ వృశ్చిక, మీన రాశుల వారికి బిగ్ రిలీఫ్

కోటి సోమవారం అక్టోబర్ 30 సాయంత్రం 06.33 గంటల వరకే.. వ్రతమాచరిస్తే?

కోటి సోమవారం అంటే ఏమిటి?

Brahmamgari Matam: కూలిపోయిన బ్రహ్మంగారి ఇల్లు.. వెంటనే స్పందించిన నారా లోకేష్.. భక్తుల ప్రశంసలు

తర్వాతి కథనం
Show comments