నేడు ఆషాఢ అమావాస్య.. ఈ అత్యంత అరుదైన రోజు మరో వందేళ్ల తర్వాతే

ఆగస్టు 2వ తేదీ మంగళవారం అత్యంత అరుదైన రోజు. ప్రతి వందేళ్ళకు ఓ సారి వచ్చే అత్యంత పవిత్రమైన రోజు. దీనికి కారణం మూడు శుభముహుర్తాలు ఒకేసారి రావడం వల్లే ఈ మంగళవారాన్ని అత్యంత అరుదైన రోజుగా జ్యోతిష్కులు పేర

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (08:43 IST)
ఆగస్టు 2వ తేదీ మంగళవారం అత్యంత అరుదైన రోజు. ప్రతి వందేళ్ళకు ఓ సారి వచ్చే అత్యంత పవిత్రమైన రోజు. దీనికి కారణం మూడు శుభముహుర్తాలు ఒకేసారి రావడం వల్లే ఈ మంగళవారాన్ని అత్యంత అరుదైన రోజుగా జ్యోతిష్కులు పేర్కొంటున్నారు. దీంతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 
 
మంగళాన్ని కలిగించే ఆడి పెరుక్కు (ఆషాఢ అమవాస్య), పితృదేవతలకు తర్పణం వదలడానికి ఆషాఢ అమావాస్య, కోటి పుణ్యఫలం కలిగించే గురుపెయర్చి అనే మూడు కార్యక్రమాలు మంగళవారం జరగనున్నాయి. 
 
దక్షిణాయన పుణ్యకాల ప్రారంభ మాసమైన ఆషాఢంలో భూమాత అమ్మవారిగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసాన్ని అమ్మవారి మాసంగా కీర్తిస్తుంటారు. ఈ మాసంలో అమావాస్య, ఆషాడ పెరుక్కు విశేష దినాలు. 
 
అలాగే, అరుదుగా సంభవించే గురుపెయర్చి కూడా ఇదే రోజున రావడం మరో విశేషం. వందేళ్లకోసారి ఆషాఢ అమావాస్య, గరుపెయర్చి ఒకే రోజు రావడంతో భక్తులతో ఆలయాలు కిటకిటాలడనున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయ్ సర్కార్ అదుర్స్ .. లంచం తీసుకునే అధికారులకు షాక్.. లక్ష నజరానా

రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్ ఆత్మహత్యాయత్నం..? జైలులో దర్శన్‌ను కలిసిన కుటుంబం

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

లేటెస్ట్

20-05-06 బుధవారం ఫలితాలు - అన్ని విధాలా శుభమే జరుగుతుంది

Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Mantra for tuesday: మంగళవారం ఏ మంత్రం జపించాలి.. మంగళ గాయత్రీ పఠనంతో..?

శేషాచలం కొండల్లో 89.4 శాతం పచ్చదనం.. టీటీడీని అభినందించిన సీఎం బాబు

తర్వాతి కథనం
Show comments