శ్రీ వేంకటేశ సుప్రభాతం విశిష్టత ఏమిటి?

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (22:03 IST)
భూలోకవైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వెలిసిన జగత్ ప్రసిద్ధమైన ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఈ స్వామి వారికి సుప్రభాతం తెలుపుతూ ఆయన గుణగణ చేష్టితాలను కీర్తించే 70 శ్లోకాలున్న లఘుకృతి శ్రీ వేంకటేశ సుప్రభాతం.
 
దీనిని మనవాళ మహాముని రచించారు. ఒక్క ధనుర్మాసంలో తప్ప మిగిలిన అన్ని నెలల్లోనూ ఉషఃకాలంలో జరిగేది ఇదే. దీని పఠనా కాలం సుమారు 20 నిమిషాలు.
 
ఇందులో ప్రధాన వస్తువు శ్రీవారి దివ్యవైభవాన్ని ప్రశంసించడమే. ఇందులో సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం వున్నాయి. ఇది వైష్ణవ సంప్రదాయ సంబంధమైనది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో ఘోర ప్రమాదం.. బస్సు, లారీ ఢీ.. 15మందికి తీవ్ర గాయాలు

కౌన్సిల్ మీటింగ్‌లోకి వచ్చిన తాచుపాము.. ఆ తర్వాత ఏమైందంటే?

వివేకానంద రెడ్డి హత్య కేసు.. సుప్రీంకోర్టు ఆదేశాలు.. సీబీఐ దర్యాప్తు పునఃప్రారంభం

చంద్రబాబు సార్, నా ఆఫీస్, ఇల్లు కూల్చి నన్ను జీవచ్ఛవం చేసాడు దుర్మార్గుడు: RRR పైన వెంకటేశ్వర రాజు

Brazil: బ్రెజిల్‌లో భారీ వర్షాలు- 68కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

లేటెస్ట్

25-02-06 బుధవారం ఫలితాలు - రుణ సమస్య తొలగుతుంది

24-02- 2026 మంగళవారం ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు

23-02-2026 సోమవారం ఫలితాలు : ఖర్చులు అధికం.. పొదుపు ధనం స్వీకరిస్తారు...

22-02-2026 ఆదివారం ఫలితాలు : రోజువారీ ఖర్చులే ఉంటాయి.. చెల్లింపుల్లో జాప్యం తగదు...

22-02-2026 నుంచి 28-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments