Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరభద్ర స్వామి మహిమాన్వితం...

దక్షుడిని సంహరించడం కోసం పరమశివుడు జటా జూటం నుండి వీరభద్రుడు జన్మించాడు. దక్షుడిని సంహరించిన అనంతరం వీరభద్రుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు. అలా ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో 'అల్లాడు పల్లె'

Webdunia
సోమవారం, 30 జులై 2018 (15:33 IST)
దక్షుడిని సంహరించడం కోసం పరమశివుడు జటా జూటం నుండి వీరభద్రుడు జన్మించాడు. దక్షుడిని సంహరించిన అనంతరం వీరభద్రుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు. అలా ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో 'అల్లాడు పల్లె' ఒకటి. కడప జిల్లా పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోందని శాస్త్రంలో చెప్పబడుతోంది. సువిశాలమైన ప్రదేశంలో భారీ నిర్మాణాలతో శిల్పకళతో ఈ ఆలయం కనిపిస్తుంటుంది.
 
వందల సంవత్సారాల చరిత్ర ఉన్న ఈ క్షేత్రంలో స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. వీరభద్ర స్వామి వారి మూర్తి పెరుగుతుందమే అందుకు నిదర్శమని చెప్పబడుతోంది. ప్రతిష్ట నాటికి, ఇప్పటికీ స్వామి మూర్తి పెరుగుతుందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలున్నాయి.

అందువలన ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. ఈ వీరభద్ర స్వామివారిని ఆరాధించడం వలన ఆపదలు, అనారోగ్యాలు దూరమవుతాయని, మనస్సులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravan Somvar: శ్రావణ సోమవారం ఇలా పూజ చేస్తే సర్వం శుభం

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

తర్వాతి కథనం
Show comments