Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివునికి కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేస్తే?

భక్తులను అనుగ్రహించడంలో పరమశివుడు చాలా గొప్పవారు. చాలామంది భక్తుల కథలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. సదా శివునికి అభిషేకం చేయడం వలన ప్రీతి చెందుతాడు. ఒక్కోరకమైన శివలింగాన్ని అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉం

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (11:24 IST)
భక్తులను అనుగ్రహించడంలో పరమశివుడు చాలా గొప్పవారు. చాలామంది భక్తుల కథలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. సదా శివునికి అభిషేకం చేయడం వలన ప్రీతి చెందుతాడు. ఒక్కోరకమైన శివలింగాన్ని అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని, అభిషేక ద్రవ్యంతో స్వామిని అభిషేకించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం కలుగుతుందని చెబుతున్నారు.
 
శివలింగాలను పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం వలన దుఃఖం నశిస్తుందని మహర్షుల మాట. జీవితంలో ఆపదలు, అనారోగ్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అవమానాలు దుఃఖాన్ని కలుగుజేస్తుంటాయి. 
 
అంతేకాకుండా దుఃఖం జీవితాన్ని మరింత భారం చేస్తుంటుంది. అలాంటి దుఃఖానికి దూరంగా ఉండాలంటే పరమశివునికి అనునిత్యం కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేయవలసి ఉంటుంది. తద్వారా దుఃఖం నుండి విముక్తులు కానవచ్చును.         

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

తర్వాతి కథనం
Show comments