Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివునికి కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేస్తే?

భక్తులను అనుగ్రహించడంలో పరమశివుడు చాలా గొప్పవారు. చాలామంది భక్తుల కథలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. సదా శివునికి అభిషేకం చేయడం వలన ప్రీతి చెందుతాడు. ఒక్కోరకమైన శివలింగాన్ని అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉం

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (11:24 IST)
భక్తులను అనుగ్రహించడంలో పరమశివుడు చాలా గొప్పవారు. చాలామంది భక్తుల కథలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. సదా శివునికి అభిషేకం చేయడం వలన ప్రీతి చెందుతాడు. ఒక్కోరకమైన శివలింగాన్ని అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని, అభిషేక ద్రవ్యంతో స్వామిని అభిషేకించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం కలుగుతుందని చెబుతున్నారు.
 
శివలింగాలను పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం వలన దుఃఖం నశిస్తుందని మహర్షుల మాట. జీవితంలో ఆపదలు, అనారోగ్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అవమానాలు దుఃఖాన్ని కలుగుజేస్తుంటాయి. 
 
అంతేకాకుండా దుఃఖం జీవితాన్ని మరింత భారం చేస్తుంటుంది. అలాంటి దుఃఖానికి దూరంగా ఉండాలంటే పరమశివునికి అనునిత్యం కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేయవలసి ఉంటుంది. తద్వారా దుఃఖం నుండి విముక్తులు కానవచ్చును.         

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

Chanakya niti: భార్యాభర్తల సంబంధం బలపడాలంటే.. చాణక్య నీతి?

Nag Panchami 2025: నాగపంచమి విశిష్టత.. ఇవి వాడకుండా వుంటే?

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

తర్వాతి కథనం
Show comments