Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుఖప్రసవం కోసం గర్భిణీ మహిళలు ఈ మంత్రాన్ని పఠిస్తే?

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (11:54 IST)
Pregnant
గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవం కోసం ఓ మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్రస్తుతం సాంకేతిక పెరిగినా సిజేరియన్లు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం సుఖ ప్రసవాలు తగ్గిపోతున్నాయి. సిజేరియన్లు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ క్రమంలో సిజేరియన్లకు చెక్ పెట్టాలంటే.. వైద్యులకు సులువుగా మారే సుఖ ప్రసవం కోసం ఈ మంత్రాన్ని ఉచ్ఛరించినట్లైతే శుభ ఫలితాలుంటాయి. 
 
తన ప్రాణాన్ని పణంగా పెట్టి మాతృమూర్తి ఇంకో ప్రాణాన్ని ఈ లోకానికి ఇస్తోంది. ఆ కాలంలో 95శాతం సుఖ ప్రసవాలే జరిగేవి. కానీ ప్రస్తుతం సిజేరియన్ల సంఖ్యే పెరుగుతోంది. అయితే ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా గర్భిణీ మహిళలకు సుఖప్రసవం జరిగే ఆస్కారం వుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
ఆ మంత్రం ఏంటంటే?
హే, శంకర, స్మరహర, భ్రమాదినాద 
మన్నాద శాంభవ శశి శూడ హర త్రిశూలిన్ 
శంభో సుఖప్రసవైకృత్ భవ మే దయాళో
శ్రీ మాతృభూత శివ పాలయమామం నమస్తే!
 
ఓ మహిళ గర్భం ధరించిన తర్వాత రోజూ మూడుసార్లు ఈ శ్లోకాన్ని పఠిస్తే.. సుఖ ప్రసవంతో పాటు.. జన్మించే శిశువు ఆరోగ్యంతో, జ్ఞానంతో జన్మిస్తుందని పండితుల వాక్కు. అలాగే సుఖ ప్రసవం తర్వాత శివునికి అరటి గెడ, ఆవు పాలను సమర్పించుకుంటే.. సకల సంతోషాలు చేకారుతాయి.  

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments