పూజలు చేసేటప్పుడు గంటను మోగించాలా? ఎందుకు?

ఆలయాలలో అమర్చే పెద్ద గంటల ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం. గంటలను ఉపయోగంచడం వలన మానసిక సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజూ పూజచేసిన తరువాత గంటలను మోగించాలని, అలాగే ఆఫీసుకు వెళ్ళేముందు ఒకసారి గంటను మోగించి

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (12:46 IST)
ఆలయాలలో అమర్చే పెద్ద గంటల ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం. గంటలను ఉపయోగంచడం వలన మానసిక సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజూ పూజచేసిన తరువాత గంటలను మోగించాలని, అలాగే ఆఫీసుకు వెళ్ళేముందు ఒకసారి గంటను మోగించినట్లైతే ఆ రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు తగిన శక్తిని పొందుతారు.
 
గంటలను మోగించడంలో కూడా ఒక క్రమ పద్ధతి ఉంది. వరుసగా నాలుగైదు సార్లు గంటను మోగించరాదు. గంటలను మోగించిన తరువాత వాటి నుండి వెలువడు శబ్దాన్ని కాసేపు కళ్ళు మూసుకుని శ్రద్ధగా ఆలకించాలి. అనంతరం గంటకు కట్టిన దండాన్ని దగ్గరకు తీసుకురావాలి. శబ్దం వస్తున్న సమయంలోనే గంటకు దండాన్ని తాకనివ్వాలని వెల్లడైంది.
 
ఇలా దండాన్ని తాకనివ్వడం వలన గంటనుండి వచ్చే ప్రతిధ్వని దాదాపు ఓం శబ్దంలానే వినిపిస్తుంది. ఈ శబ్దం వింటూ మీరు ధ్యానంలోకి నిమగ్నమవుతారు. ఒక నిమిషం పాటు ఆనంద పరవశంలో తేలిపోతుంటారని ఏదో తెలియని అద్భుత శక్తి మీ మనస్సులో ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం అయ్యానన్న ఆనందం నుంచి బైటపడక ముందే విజయ్‌కు ఎక్కడలేని నిరుత్సాహం, ఏంటది?

రోడ్డుపక్కన తాటిముంజలు ఆరగించిన సీఎం చంద్రబాబు దంపతులు

అత్యాచారం కేసులో నిందితుడికి జైలు వద్ద పూలతో ఘన స్వాగతం, ప్రజలు ఆగ్రహం

రూ.3.05 కోట్ల విలువతో కూడిన 8.705 కిలోల గంజాయి ప్యాకెట్ల స్వాధీనం

కన్నబిడ్డను పోలీసులకు స్వయంగా అప్పగించా : బండి సంజయ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Tamil Nadu: కరుప్పుస్వామి ఆలయం... భక్తులకు ప్రసాదంగా నాణేలు.. వీడియో వైరల్

20-05-06 బుధవారం ఫలితాలు - అన్ని విధాలా శుభమే జరుగుతుంది

Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Mantra for tuesday: మంగళవారం ఏ మంత్రం జపించాలి.. మంగళ గాయత్రీ పఠనంతో..?

తర్వాతి కథనం
Show comments