Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజలు చేసేటప్పుడు గంటను మోగించాలా? ఎందుకు?

ఆలయాలలో అమర్చే పెద్ద గంటల ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం. గంటలను ఉపయోగంచడం వలన మానసిక సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజూ పూజచేసిన తరువాత గంటలను మోగించాలని, అలాగే ఆఫీసుకు వెళ్ళేముందు ఒకసారి గంటను మోగించి

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (12:46 IST)
ఆలయాలలో అమర్చే పెద్ద గంటల ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం. గంటలను ఉపయోగంచడం వలన మానసిక సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజూ పూజచేసిన తరువాత గంటలను మోగించాలని, అలాగే ఆఫీసుకు వెళ్ళేముందు ఒకసారి గంటను మోగించినట్లైతే ఆ రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు తగిన శక్తిని పొందుతారు.
 
గంటలను మోగించడంలో కూడా ఒక క్రమ పద్ధతి ఉంది. వరుసగా నాలుగైదు సార్లు గంటను మోగించరాదు. గంటలను మోగించిన తరువాత వాటి నుండి వెలువడు శబ్దాన్ని కాసేపు కళ్ళు మూసుకుని శ్రద్ధగా ఆలకించాలి. అనంతరం గంటకు కట్టిన దండాన్ని దగ్గరకు తీసుకురావాలి. శబ్దం వస్తున్న సమయంలోనే గంటకు దండాన్ని తాకనివ్వాలని వెల్లడైంది.
 
ఇలా దండాన్ని తాకనివ్వడం వలన గంటనుండి వచ్చే ప్రతిధ్వని దాదాపు ఓం శబ్దంలానే వినిపిస్తుంది. ఈ శబ్దం వింటూ మీరు ధ్యానంలోకి నిమగ్నమవుతారు. ఒక నిమిషం పాటు ఆనంద పరవశంలో తేలిపోతుంటారని ఏదో తెలియని అద్భుత శక్తి మీ మనస్సులో ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam terror attack LIVE: 28మంది మృతి.. మృతుల్లో విదేశీయులు (video)

ఆ పెద్దమనిషి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు: అంబటి రాంబాబు

కాశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి: నా భర్త తలపై కాల్చారు, కాపాడండి- మహిళ ఫోన్

Shyamala : పీపీపీ.. పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్.. శ్యామల ఫైర్

జాతీయ ఐఐసి ర్యాంకింగ్స్‌లో ప్రతిష్టాత్మకమైన 3.5-స్టార్ రేటింగ్‌ను సాధించిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం

అన్నీ చూడండి

లేటెస్ట్

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments