లక్ష్మీదేవి ఆరాధన ఫలితం...

ఆదిలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, ధైర్య లక్ష్మీ, ధనలక్ష్మీ, గజలక్ష్మీ, సంతాన లక్షీ, విద్యాలక్ష్మీ, విజయ లక్ష్మీలను అష్ట లక్ష్ములుగా భక్తులు భావిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం రోజు

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (11:20 IST)
ఆదిలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, ధైర్య లక్ష్మీ, ధనలక్ష్మీ, గజలక్ష్మీ, సంతాన లక్షీ, విద్యాలక్ష్మీ, విజయ లక్ష్మీలను అష్ట లక్ష్ములుగా భక్తులు భావిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం రోజున అష్ట లక్ష్ములను ఆరాధిస్తుంటారు. శ్రీమహా విష్ణువుకి, కృష్ణావతారంలో ఎనమండుగురు భార్యలు. లక్ష్మీదేవియే ఎనిమిది అంశలతో అష్ట భార్యలుగా ఆ స్వామిని సేవించారని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది.
 
అష్ట లక్ష్ములకు భక్తులు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఈ లక్ష్ముల రూపాలు కలిగిన వెండి కలశం తమ ఇంట్లో తప్పకుండా ఉండేలా చూసుకోవడమే అందుకు నిదర్శనం. ఇక అష్టలక్ష్ములు కొలువైన ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఒక్కొక్క లక్ష్మీదేవిని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుంది. 
 
అష్ట లక్ష్ములలో ఏ ఒక్క లక్ష్మీదేవిని ఆరాధించినా మిగిలిన అందరి లక్ష్ముల అనుగ్రహం కూడా లభిస్తుంది. అష్టలక్ష్ముల అనుగ్రహం కారణంగా సకల శుభాలు, సంపదలు చేకూరుతాయనేది మహర్షుల మాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం విజయ్ ఫోటో సాక్షిగా టీవీకే నేత కుమార్తె వివాహం

ప్రేమించి పెళ్లి చేసుకున్న చెల్లిని వేధిస్తున్నాడని బావను చంపేశారు...

విమాన ప్రయాణం తర్వాత పొడిబారుతున్న చర్మం... ఎందుకో తెలుసా?

కొల్లూరు మూకాంబికా దేవికి 1.6కిలోల వెండి ఖడ్గాన్ని ఇచ్చిన విజయ్

Jaspal Rana, ఆయన దిగ్గజ షూటర్, కానీ తన గుండె ధమనిపై గురి పెట్టలేకపోయారు, హృదయం ఆగిపోయింది

అన్నీ చూడండి

లేటెస్ట్

13-06-2026 శనివారం ఫలితాలు - మంచి చేయబోతే చెడు జరుగుతుంది..

జూన్ 13, 2026 శని త్రయోదశి.. నల్ల నువ్వుల నూనె దీపం.. 33 దానాలు

12-06-2026 శుక్రవారం ఫలితాలు... దంపతుల మధ్య కలహం

భార్యను భర్త అపురూపంగా చూసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటి?

పెళ్లిళ్ల సీజన్ మళ్ళీ మొదలు.. చాలా మంచి రోజులున్నాయి

తర్వాతి కథనం
Show comments