ఈ రోజున స్వామివారిని ఆరాధిస్తే...?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:34 IST)
గురువారం అంటే సాయిబాబాకు చాలా ప్రీతికరమైన రోజు. ఈ రోజున స్వామివారిని ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. శ్రీ సాయి ఎలాంటి వారో తెలుకోవాలని సాయిబాబా భక్తులకే కాదు మనసారా దేవుళ్ళను నమ్ముతూ ఆత్మసాక్షిగా పూజించే భక్తులకు కూడా బాగా గురించి తెలుసుకోవాలని ఉంటుంది. స్వామివారి గురించి తెలుసుకోవాలని ఉన్నప్పుడు తెలుసుకోకుండా ఉండలేం కధా. మరి ఆలస్యం చేయకుండా సాయిబాబా ఎలాంటి వారో తెలుసుకుందాం..
 
బాబా నిత్యం ఆత్మసాక్షాత్కారంలోనే మునిగి ఉంటారు. బాబాకు భువి, దివిపై ఉన్న వస్తువులపై ఎలాంటి అభిమానం ఉండదు. స్వామివారి పలుకులు అమృత బిందువులు. సాయినాధకు బీద, ధనిక తారతమ్యాలు లేవు. అందరూ సమానులే. బాబా మానావమానాలను లెక్కచేసేవారు కాదు. సాయి అందరికీ ప్రభువు, యజమాని. బాబా అందరితో కలసిమెలసి ఉండేవారు. 
 
శ్రీ సాయిబాబా జ్ఞానమూర్తి. శివ భక్తులకు సాక్షాత్తూ పరమేశ్వరుడు. క్లిష్టతరమైన సంసారాన్ని బాగా జయించాడు. బాబాకు శాంతమే భూషణం. మౌనమే అలంకారం. బాగా సారంలో సారాంశం వంటివారు. నశించిపోయే బాహ్యాంశాలపై అభిమానం లేనివారు. బాబా పెదవులపై అల్లామాలికి అనేది నిత్య భగవన్నామస్మరణ. ప్రపంచమంతా మేల్కొని ఉంటే తాను యోగనిద్రలో ఉండేవారు. ఇలాంటి స్వామివారిని గురువారం రోజున ఆలయానికి వెళ్ళి పూజలు చేస్తే సిరిసంపదలు చేకూరుతాయని నమ్మకం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడు

ఎల్ నినో ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో భారీ వర్షాలు

సిరిసిల్ల బాలాజీ స్వీట్ హౌస్‌పై దాడి.. మిక్చర్ ప్యాకెట్‌లో బల్లి

ఆమెతో నీకు వున్న సంబంధమేంటి?: ప్రశ్నించిన భార్యను గుడికి తీసుకెళ్లి హత్య చేసిన భర్త

చంద్రబాబే విలన్.. మావిగన్ ఎజెండాతో ఎన్నికల బరిలో దిగుతాం.. జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

01-07-2026 బుధవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కి వస్తుంది

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

తర్వాతి కథనం
Show comments